రైతుల పాదయాత్ర రద్దు చేయాలన్న పిటిషన్‌ విచారణ వాయిదా

అమరావతి : అమరావతి రైతుల పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్‌పై గురువారం హైకోర్టు లో విచారణ జరిగింది. పాదయాత్రపై కోర్టు విధించిన ఆంక్షలను

Read more

అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలిక విరామం: ఐకాస

పోలీసుల తీరుకు నిరసనగా రైతుల నిర్ణయంకోర్టుకు వెళ్లనున్నట్లు వెల్లడించిన ఐకాస అమరావతి : అమరావతి రైతులు మహా పాదయాత్రపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారని

Read more

15వ రోజు ఏలూరు జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర

ఏలూరుః నేడు ఏలూరు జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగుతున్నది. ఏలూరు జిల్లాలోని గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్ర ప్రారంభమయ్యే ప్రాంతానికి చేరుకుని

Read more

గుడివాడకు చేరుకోనున్న రైతుల మహాపాదయాత్ర

పోలీసు ఆంక్షలు ఉన్నాయన్న ఎస్పీ అమరావతిః అమరావతి రైతుల పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు

Read more

అమరావతి రైతుల రెండో విడత మహా పాదయాత్ర ప్రారంభం

అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు పాదయాత్ర అమరావతిః రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నేటితో వెయ్యి రోజులకు చేరింది. మరోవైపు వారు రెండో

Read more

రాజధాని రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి

హైకోర్టును ఆశ్రయించిన అమరావతి పరిరక్షణ సమితి అమరావతిః అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన రాజధాని రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఈ

Read more

రాజధాని రైతుల పాద‌యాత్ర‌.. ప్ర‌భుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ‌ల‌పై హైకోర్టు ఆగ్ర‌హం

పాద‌యాత్ర‌ పై గురువారం సాయంత్రంలోగా తేల్చాలంటూ హైకోర్టు ఆదేశాలు అమరావతిః రాజధాని రైతులు తలపెట్టిన మ‌హాపాద‌యాత్ర‌పై త‌న వైఖ‌రి ఏమిటో స్ప‌ష్టం చేయ‌ని ఏపీ ప్ర‌భుత్వం, రాష్ట్ర

Read more

అమ‌రావ‌తి రైతుల బ‌హిరంగ‌స‌భ‌కి హైకోర్టు అనుమతి

రేపు తిరుపతిలో సభను నిర్వహించనున్న రైతులు తిరుపతి: తిరుప‌తిలో అమ‌రావ‌తి రైతులు స‌భ‌ను నిర్వ‌హించ‌డానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తించ‌లేదు. దాంతో రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు

Read more

అలిపిరి వద్ద ముగిసిన అమరావతి రైతుల మహా పాదయాత్ర

నడకమార్గం వద్ద కొబ్బరికాయలు కొట్టి యాత్రను ముగించిన రైతులు తిరుపతి : న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన మహా పాదయాత్ర

Read more

శ్రీవారి దర్శనానికి అమరావతి రైతులకు అనుమతి

మొత్తం 500 మంది రైతులు శ్రీవారిని దర్శించుకోవచ్చన్న టీటీడీ తిరుపతి: అమరావతి రైతులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిని ఇచ్చింది. రేపు

Read more

తిరుపతి చేరుకున్న అమరావతి రైతులు..శ్రీవారి దర్శనంపై ఉత్కంఠ

దర్శనం కల్పించాలని టీటీడీ ఈవోకే జేఏసీ నేతల లేఖ అమరావతి : ఏపీ రాజధాని అమరావతి ఒక్కటేనంటూ రైతులు సాగిస్తున్న మహా పాదయాత్ర తిరుపతి చేరుకుంది. రాజధాని

Read more