మెట్రో అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ లో మహిళలకు ఫ్రీ బస్సు కారణంగా మెట్రో ట్రైన్స్ ఎక్కే వారి సంఖ్య బాగా తగ్గిందని..ఇలా అయితే మెట్రో ను నడపలేమని..చెప్పి మెట్రో ను అమ్మకానికి

Read more

కొండెకి కూర్చున్న కోడిగుడ్డు ధర

సాధారణంగా సమ్మర్ లో చికెన్ ధరలు తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. కేవలం చికెన్ ధరలు మాత్రమే కాదు గుడ్డు

Read more

కరీనంగర్‌ జిల్లా చొప్పదండిలో దారుణం..బాలికపై నలుగురు యువకులు అత్యాచారం

కరీనంగర్‌ జిల్లా చొప్పదండిలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంటర్ చదువుతున్న సదరు

Read more

ప్రియాంక గాంధీ కూతురుపై పోస్టు..కేసు నమోదు

న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూతురు మిరయా గాంధీని ఉద్దేశించి ట్వీట్ చేసిన వ్యక్తిపై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు

Read more

తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతం..గతంతో కంటే ఎక్కువే

మే 13 న తెలంగాణ లో 17 స్థానాలకు సంబదించిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తో

Read more

అఖిల ప్రియ బాడీ గార్డ్‌ నిఖిల్‌ పై దాడి

ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయినా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికత్త ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలపై , కార్యకర్తలపై దాడి చేస్తూ వస్తున్నారు. ఈ

Read more

వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని హత్య చేసిన టీడీపీ కార్యకర్త

వైసీపీకి ఓటు వేసిందన్న కోపంతో కన్న తల్లిని హత్య చేసాడు టీడీపీ కార్యకర్త.. ఈ ఘటన అనంతపురం జిల్లాలోచోటు చేసుకుంది. కంబదూరు మండలం ఎగువపల్లిలో వైసీపీకి ఓటు

Read more

ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్

ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మే 13 న రాష్ట్రంలో 175 అసెంబ్లీ , 25

Read more

ఇరాన్‌, భారత్ ఒప్పందం..ఆంక్షల ముప్పు తప్పదన్న అమెరికా: భారత్‌ కౌంటర్

న్యూఢిల్లీః ఇరాన్‌లోని చబహార్ పోర్టు నిర్వహణకు ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆంక్షల ముప్పు తప్పదంటూ అమెరికా హెచ్చరించడంపై విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు.

Read more

పల్నాడులో 144 సెక్షన్‌ అమలు

ఏపీలో ఎన్నికల పోలింగ్ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా వైసీపీ – టిడిపి శ్రేణుల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు.

Read more

చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రిలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్‌ లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు. ఒకే

Read more