నామినేషన్‌ వేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీః లోక్‌ సభ ఎన్నికల కోసం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇవాళ నామినేషన్ వేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన శుక్రవారం ఉదయం నామినేషన్

Read more

ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలిః ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో

Read more

కోనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు

Read more

అందు కోసం కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటున్నారు: ఈడీ

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో అరెస్ట‌యి తీహార్ జైలులో ఉన్న‌ ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నార‌ని

Read more

నక్సలిజంతో పాటు టెర్రరిజంను ఉపేక్షించబోంః అమిత్ షా

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. మావోలను ఏరిపారేయడానికి కేంద్రం ఏకంగా బీఎస్ఎఫ్ బలగాలను కూడా బరిలోకి దింపింది. ఈ మధ్య కాలంలో

Read more

ఈసారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదు..ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోడీ లేఖ

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి

Read more

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెల్లడైంది. నాలుగో విడత పోలింగ్ కోసం ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నాలుగో

Read more

శ్రీరామనవమి వేళ ప్రధాని మోడీ ఎమోషనల్ ట్వీట్

దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలు కన్నులపండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరు రామస్మరణతో గడిపేస్తున్నారు. రాజకీయ ప్రముఖులు సైతం శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ

Read more

‘నేను అరవింద్‌ కేజ్రీవాల్‌ను..ఉగ్రవాదిని కాదు’ అంటూ కేజ్రీవాల్‌ లేఖ

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ..దేశ ప్రజలను ఉద్దేశించి లేఖ రాసారు.ఆ లేఖను ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌

Read more

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..40 మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారని వినికిడి.

Read more

12వ జాబితా విడుదల చేసిన బీజేపీ

న్యూఢిల్లీః లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ మరో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు రాష్ట్రాలకు అభ్యర్థులను ప్రకటించింది. మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి

Read more