ఈసారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదు..ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోడీ లేఖ

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి

Read more

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయేలో చేరాంః చంద్రబాబు

అమరావతిః లోక్ సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. 13 మంది పార్లమెంట్, 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను

Read more

20న బిజెపి అగ్ర నేతలతో చంద్రబాబు చర్చలు..!

అమెరికాః రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. తాజాగా పాత మిత్రులు టిడిపి, బిజెపిలు మళ్లీ చేతులు కలుపుతున్నాయి. వచ్చే వారం ఎన్డీయేలో

Read more

ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందిః నితీశ్‌ కుమార్‌

న్యూఢిల్లీః ఇక ఎప్పటికీ ఎన్డీయే కూట‌మిలోనే కొన‌సాగుతానని బీహార్‌ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండుసార్లు ఎన్డీయే కూటమిని వదిలేసి ఉండొచ్చని

Read more

ఇక పై ఎన్డీయే కూట‌మిలోనే కొన‌సాగుతా : నితీష్ కుమార్‌

న్యూఢిల్లీః ఇక ఎప్ప‌టికీ ఎన్డీయే కూట‌మిలో కొన‌సాగుతూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తామ‌ని బిహార్ సీఎం నితీష్ కుమార్ బుధ‌వారం పేర్కొన్నారు. మ‌హాకూట‌మి నుంచి బ‌య‌ట‌ప‌డి

Read more

నితీష్‌ కుమార్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారుః ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌

ముంబయిః ముఖ్యమంత్రి పీఠం కోసం తరచూ కూటములు మార్చే జేడీయూ అధ్యక్షుడు, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఎన్సీపీ అధినేత శరద్‌

Read more

ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపికి జనసేన యువరక్తం అవసరం: పవన్

టిడిపితోనే కలిసి వెళ్తామని ప్రకటించిన జనసేన..ఎన్డీయేతో కటీఫ్ అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి నడవాలని నిర్ణయించుకున్న

Read more

దేశమంతటా బిజెపి పై వ్యతిరేకత మొదలైంది: సీఎం సిద్ధరామయ్య

బెంగళూరు: దేశంలో బిజెపి కి వ్యతిరేక గాలి వీస్తున్నది, ప్రస్తుతం దేశమంతటా బిజెపి పై వ్యతిరేకత మొదలైందని కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

Read more

ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో నేడు ఉప ఎన్నికలు

సెప్టెంబర్ 8న వెలువడనున్న ఫలితాలు న్యూఢిల్లీః ఆరు రాష్ట్రాల్లోని ఏడు నియోజకవర్గాల్లో ఉపఎన్నిక పోలింగ్ నడుస్తోంది. ఝార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బాక్సనగర్, ధన్‌పూర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోసి, ఉత్తరాఖండ్‌లోని

Read more

అవిశ్వాస తీర్మానంపై చర్చ.. చర్చలో పాల్గొననున్న ఐదుగురు మంత్రులు వీరే!

అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న రాహుల్ న్యూఢిల్లీః నేటి పార్లమెంటు సమావేశాలు అట్టుడకబోతున్నాయి. మోడీ ప్రభుత్వంపై విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు చర్చ ప్రారంభం

Read more

బిజెపై మరోసారి ఉద్ధవ్ థాకరే విమర్శలు

ఎన్డీయేలో ఈడీ, ఐటీ, సీబీఐలే బలమైన పార్టీలన్న థాకరే ముంబయిః బిజెపిపై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి విమర్శలు గుప్పించారు. ఎన్డీయేలో ఉన్న మూడు బలమైన

Read more