ప్రభుత్వ ఖజానాకు రూ.765 కోట్ల నష్టంః కాగ్ నివేదిక

హైదరాబాద్ః కాళేశ్వరం ప్రాజెక్టులో రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా ఖర్చు పెరిగింది తప్ప అదనంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాగ్ వెల్లడించింది. మార్పుల వల్ల గతంలో చేసిన

Read more

అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ః ఓటాన్ అకౌంట్ పై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలతో సభ దద్దరిల్లింది. బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం

Read more

మేడిగడ్డ కూలిందా.. కూల్చేశారా స్వయంగా చూసి తేల్చేద్దాంః సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ః ప్రపంచంలోనే అద్భుతమంటూ బిఆర్ఎస్ నేతలు పొగుడుతున్న కాళేశ్వరం గొప్పతనాన్ని కెసిఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం తలపెట్టిన మేడిగడ్డ

Read more

సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, హుక్కా పార్లర్లపై నిషేధం..అసెంబ్లీ ఆమోదం

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాల విక్రయం, సరఫరాపై సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా వాటి కట్టడికి నిరంతరం కృషి చేస్తోంది. రాష్ట్ర పోలీసులు కూడా

Read more

కృష్ణా జలాల వివాదం..ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఒకరోజు విరామం తర్వాత తిరిగి ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈరోజు సమావేశంలో కృష్ణా జలాల వివాదం, ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం

Read more

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారానికి వాయిదా

హైదరాబాద్ః అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాల‌కు గృహ జ్యోతి ప‌థ‌కం కింద 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించ‌బోతున్నామ‌ని ఆర్థిక భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

Read more

త్వ‌ర‌లోనే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై కార్యాచ‌ర‌ణ‌..భ‌ట్టి విక్ర‌మార్క

హైదరాబాద్ః అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Read more

ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు..

హైదరాబాద్ః తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఓట్‌ ఆన్ అకౌంట్’ బడ్జెట్ ప్రవేశపెట్టింది. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు పద్దును ప్రవేశపెట్టారు.

Read more

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో చర్చ

హైదరాబాద్‌ః గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో చర్చ జరుగుతోంది. చర్చకు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ మ్యానిఫెస్టోలో అన్నీ మోసాపూరిత హామీలేనని

Read more

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వ పాలన సాగుతోందిః గవర్నర్

నాశనమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను

Read more

ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగం

హైదరాబాద్‌ః తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వార్షిక ప్రణాళికను శనివారం

Read more