విమానాల్లో 12 ఏళ్ల‌లోపు చిన్నారుల‌కు వారి పేరెంట్స్ ప‌క్క‌నే సీటు ఇవ్వాలిః డీజీసీఏ ఆదేశాలు

న్యూఢిల్లీః విమాన‌యాన సంస్థ‌ల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) కీల‌క ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్ల‌లోపు వారికి అదే పీఎన్ఆర్ నంబ‌ర్‌పై ప్ర‌యాణిస్తున్న

Read more

కవిత జ్యుడీషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించిన న్యాయస్థానం

న్యూఢిల్లీః బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమె జ్యుడీషియల్ కస్టడీని కోర్టు

Read more

పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్

అమరావతిః పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం చేబ్రోలులోని తన నివాసం నుంచి

Read more

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్

అమరావతిః నేడు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా

Read more

మీ ప్రకటనలు సైజ్ లోనే క్షమాపణలు ఉన్నాయా?: సుప్రీంకోర్టు ప్రశ్న

న్యూఢిల్లీః పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిందంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పతంజలి ఉత్పత్తులపై పత్రికల్లో

Read more

‘భారత్‌లో కొత్త పుతిన్ తయారవుతున్నాడు’: ప్రధాని మోడీపై శరద్ పవార్

న్యూఢిల్లీః భారత్‌లో మరో పుతిన్ తయారవుతున్నాడని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే

Read more

గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు.. 10 మంది మృతి

కౌలాలంపూర్‌ః మలేసియాలో మంగళవారం ఉదయం విషాదకర ఘటన జరిగింది. రాయల్ మలేషియన్ నేవీకి చెందిన రెండు హెలీకాప్టర్లు ప్రమాదవశాత్తూ గాల్లో ఢీకొట్టుకున్నాయి. రిహార్సల్‌ చేస్తున్న సమయంలో చోటుచేసుకున్న

Read more

ఎవరెస్ట్ ఫుడ్స్ మసాలపై సింగపూర్‌లో నిషేధం.. కంపెనీ స్పందన

న్యూఢిల్లీః మసాలాల మిశ్రమాలలో క్యాన్సర్ కారక పురుగుమందు ఇథిలిన్ ఆక్సైడ్ అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించడంతో హాంకాంగ్, సింగపూర్ ప్రభుత్వాలు.. భారతీయ ప్రముఖ మసాలా దినుసుల

Read more

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 560 పాయింట్లు లాభపడి 73,649కి చేరుకుంది. నిఫ్టీ 189 పాయింట్లు

Read more

కవిత, అర్వింద్‌లు నిజామాబాద్ ప్రజలను మోసం చేశారుః సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ః నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌పై

Read more

మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ!

కోల్‌కతాః మమతా బెనర్జీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల కోసం 2016లోని టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియను కలకత్తా హైకోర్టు రద్దు చేసింది.

Read more