వైజాగ్‌ ఇండస్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

జగదాంబ కూడలి: విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జంక్షన్ లోని ఇండస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఆసుపత్రి రెండో

Read more

జనసేన నేత నాదెండ్ల మనోహర్ అరెస్ట్

టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతకు నిరసనగా మనోహర్ ధర్నా అమరావతిః జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలోని నొవాటెల్

Read more

నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం ఓట్లు అడుగుతా – పవన్ కళ్యాణ్

విశాఖ ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో ఏర్పటు చేసిన జనసేన పార్టీ భారీ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. యువత భవిష్యత్

Read more

అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ పెడతాః జేడీ లక్ష్మీనారాయణ

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన లక్ష్మీనారాయణ అమరావతిః అవసరమైతే కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన తనకు ఉందని సీబీఐ మాజీ జేడీ

Read more

జగన్ విశాఖకు ఎందుకు వస్తున్నారు? దేని కోసం వస్తున్నారు?: గంటా

విశాఖ ప్రజల ఆవేదన ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శ అమరావతిః ఏపీ రాజధానిని విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పలు శాఖల మంత్రులు,

Read more

ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం..జనసేన పార్టీ తరఫున రూ.50 వేల చొప్పున ఇస్తాంః పవన్ ప్రకటన

60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయన్న పవన్ కల్యాణ్ అమరావతిః విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో బోట్లు అగ్నికి

Read more

డిసెంబర్‌లో విశాఖకు షిఫ్ట్ .. అక్కడ నుంచి పాలన కొనసాగిస్తా : జగన్‌

వైజాగ్ ఐటీ హబ్ గా మారుతోందని వ్యాఖ్య విజయవాడః తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. డిసెంబర్ లోగా వైజాగ్ కు వచ్చేస్తున్నానని

Read more

మధురవాడలో ఇన్ఫోసిన్ కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం జగన్‌

కాసేపట్లో ఫార్మాసిటీకి పయనం అమరావతిః సిఎం జగన్‌ విశాఖ చేరుకున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విశాఖకు వెళ్లారు. ఈ సందర్భంగా మధురవాడలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని

Read more

అక్టోబర్ 23న విశాఖకు సిఎం జగన్‌..!

అక్టోబర్ 23న కొత్త కార్యాలయం పూజకు సీఎం వెళ్లే ఛాన్స్ ఉందంటున్న అధికార వర్గాలు అమరావతిః విశాఖకు ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపునకు సంబంధించి మరో కొత్త అంశం

Read more

విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌ రైలు రద్దు..ప్రయాణికుల ఆగ్రహం

రైలు సాంకేతిక కారణాలతో రద్దయినట్టు అధికారుల ప్రకటన విశాఖః గురువారం(ఈరోజు) ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందేభారత్ రైలును రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

Read more

కేజీ టమాటా రూ.50 లకే అందిస్తున్న ఏపీ సర్కార్

కేజీ టమాటా ధర దాదాపు రూ. 150 ఉండగా..ఏపీ సర్కార్ మాత్రం రూ. 50 లకే అందిస్తుండడం తో ప్రజలు గంటలతరబడి క్యూ లో నిల్చుని వాటిని

Read more