కేజీ టమాటా రూ.50 లకే అందిస్తున్న ఏపీ సర్కార్

కేజీ టమాటా ధర దాదాపు రూ. 150 ఉండగా..ఏపీ సర్కార్ మాత్రం రూ. 50 లకే అందిస్తుండడం తో ప్రజలు గంటలతరబడి క్యూ లో నిల్చుని వాటిని

Read more

విశాఖలో దారుణం.. బాలికను బ్లాక్ మెయిల్ చేసి 20 రోజుల పాటు నరకం చూపించారు

ఏపీలో రోజు రోజుకు ఆడవారికి , బాలికలకు రక్షణ లేకుండాపోతుంది. ప్రభుత్వం ఆడవారికి అన్ని విధాలా రక్షణ కల్పిస్తున్నామని చెపుతున్న, పలు శిక్షలు అమలుచేస్తున్న కామాంధుల్లో మాత్రం

Read more

ఎంపీ ఎంవీవీ కొడుకు శరత్‌ను కట్టేసి కత్తితో బెదిరించారుః డీజీపీ

కిడ్నాప్‌ గురించి తెలియగానే గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని వెల్లడి విశాఖః విశాఖ వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడి కిడ్నాప్‌ వ్యవహారంలో నిందితులు రూ.1.75 కోట్లు

Read more

విశాఖ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 3 గంటలు ఆలస్యంగా వందేభారత్

ఈ మధ్య వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశా లో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో దాదాపు 270 కి పైగా ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన దేశ

Read more

జగన్ సర్కార్ ఫై కేంద్రమంత్రి అమిత్ షా నిప్పులు ..

జగన్ మోహన్ రెడ్డి పాలన మొత్తం అవినీతి, కుంభకోణాలే అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విశాఖలో నిర్వహించిన

Read more

నేడు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు విశాఖ లో పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ నుండి విమానంలో విశాఖ బయల్దేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు

Read more

రేపు విశాఖ కు సీఎం జగన్..పూర్తి షెడ్యూల్ ఇదే

ఏపీ సీఎం జగన్ ..రేపు విశాఖ లో పర్యటించనున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను పార్టీ ప్రకటించింది. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం నేపథ్యంలో జగన్ విశాఖకు

Read more

మే 03 న సీఎం జగన్ విశాఖ పర్యటన షెడ్యూల్ ఫిక్స్

మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ఖరారైంది. మే 3 ఉదయం 9:30గంటలకు భోగాపురం మండలం ఏ. రావివలసకు

Read more

సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం నుంచే పాలనః సిఎం జగన్‌

పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి శ్రీకాకుళంః సిఎం జగన్‌ మూలపేట పోర్టు పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత జగన్ మాట్లాడుతూ.. కీలక ప్రకటన

Read more

వైజాగ్‌లో ప్రారంభమైన వెంకటేష్ ‘సైంధవ్’ సెకండ్ షెడ్యూల్

విక్టరీ వెంకటేష్ 75 వ మూవీ ‘సైంధవ్’ సెకండ్ షెడ్యూల్ వైజాగ్ లో ప్రారంభమైంది. ‘హిట్2’తో ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని

Read more

నేటి నుంచే విశాఖలో జీ20 వర్కింగ్ గ్రూప్ సదస్సు

జీ20 సదస్సుకు విశాఖపట్నం వేదికగా మారింది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఈ సదస్సు వన్‌ ఎర్త్, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌ అనే థీమ్‌తో

Read more