నేటి నుంచి యూపీలో తెరుచుకున్న సినిమాహాళ్లు

లక్నో: ఈరోజు నుండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సినిమాహాళ్లను పునర్ ప్రారంభించారు. కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సోమవారం నుంచి సినిమాహాళ్లు, మల్టీప్లెక్సులు, స్టేడియాలను

Read more

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

పశ్చిమ, వాయవ్య ప్రాంతం నుంచి తెలంగాణకు గాలులు హైదరాబాద్: తెలంగాణలో నేడు, రేపు పలు చోట్ల ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ

Read more

యూపీలో ఆ జిల్లాల్లో లాక్‌డౌన్ అవసరం లేదు

సుప్రీంకోర్టు ఆదేశాలు lucknow: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో తాత్కాలిక లాక్‌డౌన్‌ను ఆయా ప్రభుత్వాలు విధించాయి. ఇదిలా

Read more

యూపీలో తెరుచుకున్న పాఠ‌శాలలు

యూపీ: యూపీలో ఏడు నెల‌ల త‌ర్వాత పాఠ‌శాల‌ల‌ను తెరిచారు. 9 నుంచి 12వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు స్కూళ్ల‌కు వెళ్తున్నారు.

Read more

కరోనా, లాక్ డౌన్ : యూపీలొో నవజాత శిశువుల పేర్లు!

తల్లిదండ్రుల నిర్ణయం ఉత్తర ప్రదేశ్ లో అయితే కొందరు ఈ లాక్ డౌన్ కాలంలో తమకు పుట్టిన పిల్లలకు లాక్ డౌన్, కరోనా అనే పేర్లు పెడుతున్నారు.

Read more

యూపిలో బంగారం గనులు అవాస్తవం

జిల్లాలో అలాంటి బంగారం నిల్వలను గుర్తించలేదన్న జిఎస్‌ఐ ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌ లోని సోన్‌ భద్ర జిల్లాలో 3వేల టన్నుల బంగారం నిల్వలు వెలుగులోకి వచ్చాయంటూ వచ్చిన వార్తలు

Read more

కాశీ ఏక్‌ రూప్‌ అనేక్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన మోడి

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడి వారణాసిలో కాశీ ఏక్‌ రూప్‌ అనేక్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

Read more

మల్టిపుల్‌ డెవలెప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మోడి

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడి బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను వారణాసిలో ప్రారంభించారు. జగద్గురు విశ్వరాధ్య గురుకుల 100వ సంవత్సర వేడుకులకు హాజరైన అనంతరం మోడి ఈ కార్యక్రమానికి

Read more

విశ్వరాధ్య గురుకుల వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడి

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడి జగద్గురు విశ్వరాధ్య గురుకుల 100వ సంవత్సర వేడుకలకు హాజయ్యారు. ఈ కార్యక్రమం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతుంది. కాగా ఈ కార్యక్రమంలో

Read more

సీఏఏ వ్యతిరేక నిరసనలు..19మంది అరెస్ట్

లక్నో: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌ఘర్‌లో నిరసనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఘటన స్థలానికి చేరుకున్నా పోలీసులు నిరసనల్లో పాల్గొన్న 19 మంది

Read more