అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన పునః ప్రారంభం

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సిబితా రెడ్డి.. హైదరాబాద్‌లోని మెహబూబియా స్కూల్‌కు వచ్చారు. విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్ కమ్

Read more

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం – మంత్రి సబిత

రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభం కాబోతున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ముందుగా అనుకున్నట్లు జూన్ 13వ తేదీ సోమవారం నుంచి పాఠశాలలు

Read more

గోవాలో తెరుచుకున్న పాఠశాలలు

పనాజీ : గోవాలో పాఠశాలలు పున: ప్రారంభమైయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు తెరిచారు. ఒకటోవ తరగతి నుంచి 12వ తరగతి వరకు

Read more

క‌ర్ణాట‌క‌లో మ‌ళ్లీ తెరుచుకున్నపాఠశాలలు..

హిజాబ్ తీసేసి లోపలికి వెళ్లిన విద్యార్థినులు బెంగళూరు: క‌ర్ణాట‌క‌లో ప్రారంభ‌మైన హిజాబ్‌ వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైన విష‌యం తెలిసిందే. విద్యా సంస్థల్లో విద్యార్థినులు హిజాబ్‌ ధరించడం

Read more

విద్యాసంస్థల పునఃప్రారంభంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : స్కూళ్ల ప్రారంభానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం గురువారం (ఫిబ్రవరి 3, 2022) విడుదల చేసింది. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రల్లో

Read more

విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన కూడా: హైకోర్టు ఆదేశం

ప్రత్యక్ష తరగతులతో పాటు ఈ నెల 20 వరకు ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహించాలన్న హైకోర్టు హైదరాబాద్: తెలంగాణలో విద్యా సంస్థలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Read more

తెలంగాణ‌లో తెరుచుకోనున్న పాఠ‌శాల‌లు

నేడు అధికారిక ప్రకటన హైదరాబాద్: క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఉథృతి నేప‌థ్యంలో తెలంగాణ‌లో పాఠ‌శాల‌లు మూత‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. కాగా క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖంప‌డుతోన్న నేప‌థ్యంలో పాఠ‌శాల‌ల‌ను

Read more

ఈ నెల 31 నుంచి స్కూళ్లను తెరుస్తారా? : హైకోర్టు

సమ్మక్క సారక్క జాతరపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు ఆదేశం హైదరాబాద్: కరోనా కేసుల నియంత్రణపై ఇవాళ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ నెల 31 నుంచి స్కూళ్లను

Read more

పాఠశాలలను తెరిచే యోచనలో తెలంగాణ సర్కారు

ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రత్యక్ష తరగతులుపిల్లల్ని పంపాలా? వద్దా? అనేది తల్లిదండ్రుల ఇష్టానికే.. హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి సెలవులకు ముందుగానే

Read more

నవంబర్‌ 1 నుంచి ఢిల్లీలో తెరుచుకోనున్న అన్ని స్కూళ్లు

న్యూఢిల్లీ: ఢిల్లీలో సోమవారం నుంచి అన్ని తరగతులకు స్కూళ్లు తెరుచుకోనున్నాయ. 50 శాతం మించకుండా విద్యార్థులకు భౌతికంగా తరగతులు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బుధవారం

Read more

అక్టోబర్‌ 4 నుంచి ముంబయిలో తెరుచుకోనున్నపాఠశాలలు

ముంబయి: అక్టోబర్‌ 4 నుంచి ముంబయిలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తొలుత 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది.

Read more