మల్టిపుల్ డెవలెప్మెంట్ ప్రాజెక్ట్ను ప్రారంభించిన మోడి
వారణాసి: ప్రధాని నరేంద్ర మోడి బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను వారణాసిలో ప్రారంభించారు. జగద్గురు విశ్వరాధ్య గురుకుల 100వ సంవత్సర వేడుకులకు హాజరైన అనంతరం మోడి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/