కేంద్రమంత్రులతో సమావేశం సంతృప్తికరంగా సాగిందిః చంద్రబాబు

న్యూఢిల్లీః ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు కూడా ఢిల్లీలో బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్,

Read more

Modi 3.0: కేంద్రమంత్రులు- వారికీ కేటాయించిన శాఖలు

కేంద్రంలో మరోసారి బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. NDA కూటమి గా ఏర్పడి మూడోసారి మోడీ ప్రదానయ్యారు. నిన్న రాష్ట్ర పతి భవన్ లో

Read more

ఈరోజు సాయంత్రం కేంద్రమంత్రులతో భేటీ కాబోతున్న కేసీఆర్

ఢిల్లీ పర్యటన లో బిజీ బిజీ గా ఉన్న కేసీఆర్..వరుస పెట్టి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ప్రధాని మోడీని కలిసి పలు అంశాల పట్ల చర్చలు జరిపారు.

Read more

కేబినెట్ విస్తరణ.. కేంద్రమంత్రుల రాజీనామా

పోఖ్రియాల్, సంతోష్ కుమార్ గంగ్వార్ రాజీనామా న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నారు. ఈ సాయంత్రం జరగనున్న కేబినెట్ విస్తరణలో భాగంగా

Read more

కరోనా ఉద్దీపన ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు న్యూఢిల్లీ: నేడు ప్రధాన మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ‍్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

Read more

కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోడి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ…నువ్వుల

Read more

క‌రోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ: క‌రోనా టీకా పంపిణీ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. తాజాగా కేంద్ర మంత్రులు స‌దానంద గౌడ‌, నితిన్ గ‌డ్క‌రీ, న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

Read more

రైతులతో పదో విడత చర్చలు ప్రారంభం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర మంత్రుల బృందం రైతు సంఘాల నేతల మధ్య పదో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భ‌వన్‌లో

Read more

ప్రధాని మోదీ నేతృత్వంలో కీలక భేటీ

లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై కీలక చర్చలు న్యూఢిల్లీ : కరోనా లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర

Read more

ఈ సాయంత్రం కేంద్రమంత్రుల సమావేశం

రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశం భేటి న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ ఈసాయంత్రం కేంద్రమంత్రుల బృందం సమావేశం కానుంది. వచ్చే నెల

Read more

వారిని స్వదేశానికి తీసుకురావాలి : కెటిఆర్‌

కేంద్ర మంత్రులు జైశంకర్‌, హర్దీప్‌ పూరీకి కెటిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కెటిఆర్‌ కేంద్ర మంత్రులు జైశంకర్‌, హర్దీప్‌ పూరీకి ట్వీట్‌ చేశారు. మనీలా, కౌలాలంపూర్‌,

Read more