ఒడిశా రైలు ప్రమాదం..ఐదుగురు ఉన్నతాధికారులపై రైల్వే బోర్డు వేటు

సౌత్‌ ఈస్టర్న్ రైల్వేస్‌ కు చెందిన కీలక అధికారుల బదిలీ న్యూఢిల్లీః ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం భారత రైల్వే చరిత్రలోనే అత్యంత పెను విషాదంగా

Read more

ఆందోళన చేపట్టిన ఏపి హైకోర్టు న్యాయవాదులు

దక్షిణాది న్యాయమూర్తులపై వివక్ష చూపుతున్నారని లాయర్ల నిరసన అమరావతిః ఏపీ హైకోర్టుకు చెందిన జడ్జిలను బదిలీ చేయడంపై హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయమూర్తులు జస్టిస్ బట్టు

Read more

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

అమరావతిః ఏపిలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెర్ప్‌ సీఈవోగా ఎం. గౌతమిని నియమించారు. భూపరిపాలన శాఖ అదనపు చీఫ్‌

Read more

ఏపీలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

అమరావతి : ఏపీలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కోనసీమ జిల్లాలో చెలరేగిన హింసను ముందస్తుగా గుర్తించకపోవడంతో అక్కడ

Read more

కశ్మీర్ లో రెచ్చిపోతున్న టెర్రరిస్టులు..కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయుల బదిలీలు..

శ్రీనగర్ లో పని చేస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్లు బదిలీ శ్రీనగర్ : కశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అమాయకులను పొట్టన పెట్టుకుంటూ రక్తపుటేరులు పారిస్తున్నారు.

Read more

తెలంగాణలో పలువురు జిల్లా జడ్జీల బదిలీ

హైదరాబాద్ : తెలంగాణ లో పలువురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ అడిషనల్ స్పెషల్ కోర్టు లో

Read more

ఏపీలో 30మంది ఐఏఎస్ అధికారుల బ‌దిలీ

అమరావతి: ఏపీలో మ‌రో 30మంది సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు బ‌దిలీ అయ్యారు. నెల్లూరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా జాహ్న‌వి..రాజ‌మ‌హేంద్ర‌వ‌రం క‌మిష‌న‌ర్ గా టీఎస్ చేత‌న్..విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్

Read more

ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బ‌దిలీ

అమరావతి: ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అనంతపురం జాయింట్ కలెక్టర్ గా కేతన్ గార్గ్ ను బదిలీ చేసింది. ప్రస్తుతం ఈయన రాజంపేట

Read more

ఏపీకి శాశ్వత బదిలీకి గ్రీన్ సిగ్నల్

ఏపీకి వెళ్లాలనుకునే వారు వచ్చే నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలిఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు తెలంగాణ

Read more

ఐదు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం

గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అమరావతి : విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గత రాత్రి

Read more

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ

వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేసిన ప్రభుత్వం అమరావతి: టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read more