రోడ్డు ప్రమాదంలో సీఎం మమతా బెనర్జీ తలకు గాయం..!

కోల్‌కతాః పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బర్ధమాన్‌ ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి కోల్‌కతాకు వెళ్తున్న

Read more

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపూర్ వాసుల మృతి

ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ చిన్నాన్న కుటుంబం మృతి హైదరాబాద్‌ః అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో అమ‌లాపురం ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్య‌క్తులు మృతి

Read more

పొగమంచుతో దారి కనిపించక ఐదు వాహనాలు ఢీ

అమరావతిః పొగమంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఐదు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్టణంలోని కొమ్మాది

Read more

కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

నిత్యం రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఇంట్లో నుండి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు టెన్షనే. అతివేగం, మద్యం మత్తు, నిద్ర మత్తు లో డ్రైవింగ్ చేయడం

Read more

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ

పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి కన్నుమూశారు. ఎమ్మెల్సీ సాబ్జీ అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మెలో భాగంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి

Read more

ఆటోను ఢీ కొట్టిన లారీ .. ఏడుగురు చిన్నారులకు గాయాలు

అమరావతిః ఈరోజు ఉదయంవిశాఖపట్నం నగరంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద లారీ ఢీ కొట్టింది. ఈ

Read more

కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం..ఆరుగురికి తీవ్ర గాయాలు

ప్రమాద సమయంలో వాహనంలో 13 మంది ప్రయాణికులు అమరావతిః ఏపీలోని ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. నంద్యాల జిల్లా గాజులపల్లి గ్రామానికి

Read more

ఇద్దరు మాజీ సీఎంలకు తప్పిన పెను ప్రమాదాలు

గుజరాత్‌కు సీఎంలుగా పనిచేసిన విజయ్ రూపానీ, సురేశ్ మెహతా అహ్మదాబాద్‌ః ఒకే రోజు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు త్రుటిలో పెను ప్రమాదాల నుంచి బయటపడ్డారు. వారిలో ఒకరు

Read more

బెంగాల్​లో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ఖరగ్​పుర్ః పశ్చిమ మేదినీపుర్​ జిల్లా.. ఖరగ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బురమలా వద్ద ఈరోజు తెల్లవారుజామున 10 నుంచి 12 మంది కార్మికులు కలిసి పికప్​ వ్యాన్​లో

Read more

కర్ణాటక రోడ్డు ప్రమాదం..బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందిః సిఎం జగన్‌

ప్రమాదం తనను కలచివేసిందన్న జగన్ అమరావతిః కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మంది దుర్మరణంపాలైన విషయం

Read more

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి

చిక్‌బళ్లాపూర్‌: కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం చిక్‌బళ్లాపూర్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో

Read more