రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఫీలింగ్స్ ఉండవా?: సచిన్ పైలట్

గెహ్లాట్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన సచిన్ పైలట్ జైపూర్‌ః రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఫీలింగ్స్ ఉండవని భావించొద్దని రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్

Read more

బిజెపి కార్యకర్తలకు రాహుల్ ఫ్లయింగ్‌ కిస్సెస్..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాదయాత్రను పూర్తి చేసిన రాహుల్ ..ప్రస్తుతం

Read more

గిరిజన కళాకారులతో కలిసి నృత్యం చేసిన రాహుల్, గెహ్లాట్, పైలట్

రాజస్థాన్ లో ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర న్యూఢిల్లీః రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలిసారి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లోకి ప్రవేశించింది.

Read more

ఒకే వేదికను పంచుకున్న మోడీ, గెహ్లాట్

ప్రపంచంలో మోడీ ఎంతో గౌరవం పొందుతున్నారని వ్యాఖ్య న్యూఢిల్లీః బిజెపిని తీవ్రంగా విమర్శించే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ప్రధాని మోడీ ఒకే వేదికను పంచుకోవాల్సి వచ్చింది.

Read more

సీఎం ప‌ద‌విలో కొన‌సాగుతాన‌ని హింట్ ఇచ్చిన అశోక్ గెహ్లాట్

బ‌డ్జెట్ పై సూచ‌న‌లు తనకు పంపాలని ప్ర‌జ‌ల‌ను కోరిన అశోక్ పాట్నాః రాజస్థాన్‌లో సిఎం అశోక్ గెహ్లాట్ ఆ ప‌ద‌విలోనే కొన‌సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. బడ్జెట్ సూచనలను

Read more

సోనియా గాంధీతో సమావేశం కానున్న అశోక్ గెహ్లాట్‌

న్యూఢిల్లీః రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. ఈ నేప‌ధ్యంలో ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో బుధ‌వారం ఢిల్లీలో

Read more

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం

92 మంది ఎమ్మెల్యేల రాజీనామా! జైపూర్‌ః రాజస్థాన్ కాంగ్రెస్‌లో కల్లోలం రేగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుండడంతో ముఖ్యమంత్రి

Read more

స్పీకర్ ను కలిసిన సచిన్.. తదుపరి సిఎం రేసులో ముందున్న పైలట్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సీఎం అశోక్ గెహ్లాట్గెలిస్తే సీఎం పదవికి రాజీనామా చేయనున్న గెహ్లాట్ జైపూర్: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్

Read more

సమస్యలపై ప్రశ్నిస్తే మోడీ తప్పించుకుంటారుః జైపూర్ లో ఒవైసీ రోడ్ షో

ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పర్యటన హైదరాబాద్ః రాజస్థాన్ లోని జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన జాలుపురా, భట్టా బస్తీలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ

Read more

రాజస్థాన్‌ ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురి మృతి

ప్రధాని మోడీ, సీఎం గెహ్లాట్ సంతాపం జైపూర్‌: రాజస్థాన్‌లోని శికర్ జిల్లాలోని ఖతు శ్యామ్‌జీ ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు

Read more

హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించేది లేదు : అసదుద్దీన్​ ఒవైసీ

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ హత్యను ఖండించిన ఎంఐఎం నేత హైదరాబాద్ : ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాజస్థాన్ లోని ఉదయ్

Read more