బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను నాశనం చేశారుః అమిత్ షా

అవినీతి తప్ప కెసిఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శ హైదరాబాద్‌ః పదేళ్ల పాలనలో అవినీతి తప్ప కెసిఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Read more

దమ్ముంటే నా పై పోటీ చేయాలని ఒవైసీలకు రాజాసింగ్ సవాల్

గోషామహల్ లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదని ప్రశ్న హైదరాబాద్‌ః గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బిజెపి తొలి జాబితాలోనే టికెట్ ఖరారైన సంగతి తెలిసిందే. ఆయనపై ఉన్న

Read more

రాజస్థాన్‌లో మూడుచోట్ల పోటీ చేస్తాం: అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో తమకు ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎన్నిచోట్ల పోటీ చేస్తామనే అంశంపై త్వరలో చెబుతామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ

Read more

తెలంగాణలో కాంగ్రెస్‌కు 61 నుంచి 67 సీట్లు..45 నుంచి 51 స్థానాల్లో బిఆర్ఎస్: లోక్ పోల్ సర్వే

బిజెపి 2 నుంచి 3 స్థానాలకే పరిమితమవుతుందన్న లోక్ పోల్ హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రెండు, మూడు రోజుల్లో ఎలెక్షన్ నోటిఫికేషన్

Read more

“పార్లమెంటులో ముస్లింపై మూకదాడులు జరిగే రోజు ఎంతో దూరంలో లేదు”: బిధూరి వ్యాఖ్యలపై ఒవైసీ

మీ సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ ఏమైపోయాయని నిలదీత న్యూఢిల్లీః పార్లమెంటులో ముస్లింలపై మూకదాడి జరిగే రోజు ఎంతో దూరంలో లేదంటూ ఎంఐఎం చీఫ్

Read more

వాళ్ల వ్యక్తిగత వైఫల్యాలను ముస్లింలపై రుద్దుతున్నారుః అసదుద్దీన్ ఒవైసీ

ముస్లిం వ్యాపారుల వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయన్న అస్సాం సీఎం న్యూఢిల్లీః ముస్లిం వ్యాపారుల వల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ

Read more

బిజెపికి సవాల్ విసిరిన అసదుద్దీన్ ఓవైసీ

పాత బస్తీలో సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామంటూ గతంలో బండి సంజయ్ వార్నింగ్ హైదరాబాద్‌: ‘పాత బస్తీలో కాదు.. మీకు దమ్ముంటే చైనాలో సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి’ అంటూ

Read more

ఢిల్లీలో ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి

2014 తర్వాత నాలుగోసారన్న ఒవైసీ న్యూఢిల్లీః ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ నివాసంపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు

Read more

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..అక్బరుద్దీన్, కెటిఆర్‌ మాటల యుద్ధం

అభివృద్ధిపై నిలదీసిన అక్బరుద్దీన్ ఒవైసీ..గొంతు చించుకుంటే ఉపయోగం ఉండదని హితవు హైదరాబాద్‌ః ఈరోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వాడీవేడి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుదీన్

Read more

ముస్లింలు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీల నేతలు భావిస్తుంటారుః ఒవైసీ

హైదరాబాద్‌ః దేశంలోని ముస్లింలు తమకు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీల నేతలు భావిస్తుంటారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. గత 70 ఏళ్లుగా ముస్లింలను ఇదే

Read more

సమస్యలపై ప్రశ్నిస్తే మోడీ తప్పించుకుంటారుః జైపూర్ లో ఒవైసీ రోడ్ షో

ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పర్యటన హైదరాబాద్ః రాజస్థాన్ లోని జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన జాలుపురా, భట్టా బస్తీలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ

Read more