ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసమితి పార్టీ నిరసనకు పిలుపు
హైదరాబాద్ః కోదండరాం మీద కెసిఆర్ కుట్రలు చేసారంటూ….ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచింది జనసమితి పార్టీ. ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు నిలిపి వేసింది. గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీల నియామకాల పై ఇది వరకే తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత దాకా కూడా ఎమ్మెల్సీల నియామకం ఆపాలని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. కోదండరాం మీద కెసిఆర్ కుట్రలు చేసారంటూ….నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచింది జనసమితి పార్టీ. ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారాన్ని హైకోర్టు నిలిపి వేసింది. గవర్నర్ కోటా లో ఎమ్మెల్సీల నియామకాల పై ఇది వరకే తాము వేసిన పిటిషన్ విచారణ తేలేంత దాకా కూడా ఎమ్మెల్సీల నియామకం ఆపాలని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.