రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీః ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌

Read more

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం

న్యూఢిల్లీః పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. పార్లమెంటు నూతన భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ

Read more

గాంధీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది : ప్రధాని మోడీ

రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ న్యూఢిల్లీ జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,

Read more

మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ

రాష్ట్రపతి భవన్‌లో మరికాసేపట్లో ఎన్టీఆర్ నాణేన్ని ఆవిష్కరించబోతున్నారు. ఎన్టీఆర్ చిత్రంతో రూపొందించిన రూ.100 నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు

Read more

హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి.. ఘనంగా స్వాగతం పలికిన సిఎం, గవర్నర్

హకీంపేట విమానాశ్రయం నుంచి బొల్లారం బయల్దేరిన రాష్ట్రపతి హైదరాబాద్‌ః భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు(మంగళవారం) ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. హకీంపేట విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్

Read more

ఒడిశా రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి న్యూఢిల్లీః ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. రైలు

Read more

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అవ‌త‌ర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లుః రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

న్యూఢిల్లీః నేడు తెలంగాణ రాష్ట్రం ప‌దవ అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ .. తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు

Read more

సుఖోయ్ 30 యుద్ధ విమానంలో విహరించిన రాష్ట్ర‌ప‌తి ముర్ము

సుఖోయ్ 30 యుద్ధ విమానంలో రాష్ట్ర‌ప‌తి ముర్ము విహరించారు. అస్సాం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె.. తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌లో ఈరోజు సార్టీ నిర్వ‌హించారు. యుద్ధ విమానంలో

Read more

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న రాష్ట్రప‌తి

న్యూఢిల్లీః నేటి నుండి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

Read more

గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీః కర్తవ్య పథ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ

Read more