దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందిః ప్రధాని మోడీ

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై స్పందించారు. దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. వికసిత్ భారత్‌కు

Read more

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం

న్యూఢిల్లీః పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. పార్లమెంటు నూతన భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ

Read more

చివరి సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీః శాంతి పరిరక్షణలో నారీశక్తి కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నారీశక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుందని తెలిపారు. జనవరి 26న కర్తవ్యపథ్‌లో నారీశక్తి ఇనుమడించిందని పేర్కొన్నారు.

Read more

మధ్యంతర బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ ఎకానమీ రివ్యూ రిపోర్ట్ విడుదల

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆపసోపాలు పడుతున్న వేళ చక్కటి పురోగతి సాధించామని వెల్లడి న్యూఢిల్లీః భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్లకు వృద్ధి

Read more

జ‌న‌వ‌రి 31 నుంచి పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు

న్యూఢిల్లీ : లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రిసారిగా పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈనెల 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 9 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో ఆర్ధిక మంత్రి

Read more

ఏపి బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..

అమరావతిః ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్లతో బడ్జెట్

Read more

అసెంబ్లీలో చెవిలో పువ్వుతో మాజీ సీఎం సిద్ధరామయ్య

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు కన్నడిగులు చెవిలో పువ్వు పెడతారని బొమ్మై కౌంటర్ బెంగాళూరుః కర్ణాటక అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్

Read more

ముగిసిన రాజ్యసభ తొలి విడుత బడ్జెట్ సమావేశాలు

రాజ్య‌స‌భ మార్చి 13వ తేదీకి వాయిదా న్యూఢిల్లీః బ‌డ్జెట్ స‌మావేశాల‌కు చెందిన తొలి ద‌ఫా రాజ్య‌స‌భ స‌మావేశాలు ముగిశాయి. మార్చి 13వ తేదీకి రాజ్య‌స‌భ వాయిదా ప‌డింది.

Read more

తొమ్మిది నెలల్లో వచ్చేది పిల్లలే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదుః మంత్రి కెటిఆర్

55 ఏళ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏంచేసిందంటూ ప్రశ్న హైదరాబాద్ః తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కకు మంత్రి కెటిఆర్ ఇచ్చిన కౌంటర్ సభ్యులను

Read more

మెట్రో ఛార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీలేదుః మంత్రి కెటిఆర్

ఛార్జీల నిర్ణయాధికారం నిర్వహణా సంస్థలకే కేంద్రం కట్టబెట్టింది హైదరాబాద్‌: మెట్రో ఛార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీలేదని మంత్రి కెటిఆర్ తేల్చిచెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేత

Read more

అసెంబ్లీ సమావేశాలు..నేటితో ముగియనున్న పద్దులపై చర్చ

హైదరబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ నేటితో ముగియనుంది. రెండురోజులుగా 24 పద్దులపై చర్చించి ఆమోదించారు. మూడో రోజైన నేడు నీటిపారుదల,

Read more