మచిలీపట్నంలో పవన్ మౌనదీక్ష ..జగన్ పై వ్యక్తిగత ద్వేషం లేదన్న జనసేనాని

అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపించాలనే ఆలోచనలు సరికాదని వ్యాఖ్య మచిలీపట్నం : ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనదీక్షకు దిగారు.

Read more

ప్రజల డబ్బు దోచుకుని దీక్ష పేరుతో అమరవీరులను అవమానపరుస్తున్నారు: రోజా

అమరావతి : మంత్రి రోజా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. గాంధి గారికి ఘోరమైన అవమానం పరిచేలా దీక్ష

Read more

గాంధీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది : ప్రధాని మోడీ

రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ న్యూఢిల్లీ జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,

Read more

లేహ్‌లో అతిపెద్ద జాతీయ ఖాదీ జెండా ఆవిష్కరణ

న్యూఢిల్లీ : ల‌డాఖ్‌లోని లేహ్‌లో నేడు మ‌హాత్మాగాంధీ 152వ జయంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఖాదీ జెండాను ఆవిష్క‌రించారు. ల‌డాఖ్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆర్కే మాథుర్

Read more

గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ

గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం తీసుకువచ్చాం..సిఎం జగన్‌ అమరావతి: నేడు గాంధీ జయంతి సందర్భంగా ఏపి సిఎం జగన్‌ గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు.

Read more