మహారాష్ట్రలో లారీ బీభత్సం.. 10 మంది మృతి

ముంబయి : మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో మంగళవారం ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. హైవేపై ప్రయాణిస్తున్న ఓ లారీ అదుపుతప్పి, వాహనాలను ఢీకొడుతూ, ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది.

Read more