శరద్, అజిత్ పవార్ వర్గాలు పోటాపోటీ అనర్హత పిటిషన్లు

ముంబయిః మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వర్గం-అజిత్ పవార్ వర్గం ఒకదానిపై మరొకటి అనర్హత పిటిషన్లు దాఖలు చేశాయి. కొందరు ఎమ్మెల్యేలు

Read more

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉంది. బాధితులంతా తెలంగాణలోని

Read more

నేడు మహారాష్ట్రలోని ఇస్లాంపూర్ లో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ

కెసిఆర్ లేకుండా తొలి సభ..రఘునాథ్ పాటిల్ ఆధ్వర్యంలో సభ ముంబయిః మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఈరోజు సాంగ్లీ జిల్లా ఇస్లాంపూర్ లో భారీ బహిరంగసభను

Read more

ఒకే వేదికపై మోడీ, శరద్ పవార్‌..లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించిన ప్రధాని

పవార్ ను ఆప్యాయంగా పలకరించిన మోడీ పుణెః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం నాడు ఒకే వేదకను

Read more

కొల్హాపూర్ మ‌హాలక్ష్మి మాతా ఆల‌యంలో సిఎం కెసిఆర్‌ పూజ‌లు

ముంబయిః మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌కు బిఆర్ఎస్ అధినేత‌, సిఎం కెసిఆర్‌ ఈరోజు మ‌ధ్యాహ్నాం చేరుకున్నారు. కెసిఆర్‌కు బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అబ్ కీ

Read more

నేడు మహారాష్ట్రలో పర్యటించనున్న సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ఈరోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మరఠ్వాడకు బయలుదేరుతారు. 11.15 గంటలకు

Read more

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. గిర్డర్ లాంచర్ మెషీన్ కూలి 15 మంది మృతి

పిల్లర్లతో అనుసంధానించే గిర్డర్ యంత్రం కార్మికులపై పడటంతో ఘోర ప్రమాదం ముంబయిః మహారాష్ట్రంలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన

Read more

అమర్​నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. ఆరుగురు మృతి

అమర్​నాథ్ నుండి తిరిగి వస్తుండగా శనివారం ఉదయం మూడు గంటల సమయంలో ముంబయి-నాగ్​పుర్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 20 మందికి

Read more

శ్రీరాంసాగర్‌కు భారీ వరద.. 32 గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

నిజామాబాద్‌: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి ఎస్‌ఆర్‌ఎస్పీకి భారీగా వరదనీరు వచ్చిచేరుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,08,000

Read more

భారీ వ‌ర్షాలు.. పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై విరిగిప‌డిన కొండ‌చ‌రియ‌లు

ముంబయి : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబయి త‌డిసిముద్ద‌వుతోంది. మ‌హారాష్ట్ర‌తో పాటు గుజ‌రాత్‌లోనూ కుండ‌పోత‌తో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్ధ‌మైంద‌వి. ఇక ముంబయి-పుణే

Read more

మహారాష్ట్ర నుంచి పోటీ చేయాలన యోచనలో కెసిఆర్ ?

నాందేడ్ లేదా ఔరంగాబాద్ నుంచి కెసిఆర్ పోటీ చేయాలనుకుంటున్నారని సమాచారం ముంబయిః వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి

Read more