అసహనంతో కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోందిః అమిత్‌ షా

న్యూఢిల్లీః కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లపై తన ఫేక్ వీడియో వైరల్ కావడంపై తీవ్రంగా స్పందించారు. అసహనంతో కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు తయారు చేస్తోందని

Read more

సీబీఐ చార్జిషీట్ లో పేరున్న వ్యక్తికి ఎంపీ టికెట్ ఎందుకిచ్చారో.. ప్రజలకు జగన్ చెప్పాలిః షర్మిల

అమరావతిః కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు అంటూ సీబీఐ

Read more

నేడు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోడీ

హైదరాబాద్ః లోక్‌సభ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా మంగ‌ళ‌వారం ప్రధాని న‌రేంద్ర మోడీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం రాష్ట్రానికి వ‌స్తున్నారు.

Read more

రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

హైదరాబాద్‌ః ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more

10 రోజుల పాటు బీజేపీ అభ్యర్థుల తరఫున తమిళిసై ప్రచారం

హైదరాబాద్‌ః మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తెలంగాణలో పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. తమిళనాడులోని 39 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. ఆమె

Read more

కవిత, అర్వింద్‌లు నిజామాబాద్ ప్రజలను మోసం చేశారుః సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ః నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్‌పై

Read more

అవినాశ్ రెడ్డి..అఫిడవిట్‌లో కేసులు, ఆస్తులు, అప్పులు వెల్లడి

అమరావతిః మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి తనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి వెల్లడించారు.

Read more

ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రమంతా పర్యటనః సిఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోకి దూకుతున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆయన 12 నుంచి 14 స్థానాల్లో పార్టీని గెలిపించి తీరాలని

Read more

ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలిః ప్రధాని మోడీ పిలుపు

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో

Read more

రాష్ట్రం, రైతుల కంటే కాంగ్రెస్ కు రాజకీయాలే ముఖ్యంః కేటీఆర్

హైదరాబాద్‌ః లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై

Read more

ఈసారి జరుగుతున్నవి సాధారణ ఎన్నికలు కాదు..ఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోడీ లేఖ

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికలు 2024లో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఎన్డీయే అభ్యర్థులకు లేఖ రాశారు. ‘‘ఈ సారి జరుగుతున్నవి

Read more