ఏపి ఎన్నికలు.. ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

అమరావతిః ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది.

Read more