ఈడీ దాడులు..మాజీ ఎమ్మెల్యే ఇంట్లో విదేశీ ఆయుధాలు, మద్యం.. రూ.5 కోట్లు సీజ్‌

న్యూఢిల్లీ: పంజాబ్‌, హర్యానాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో దాడులు నిర్వహిస్తున్నది. రెండు రాష్ట్రాల్లో 20కిపైగా ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హర్యానాలోని

Read more