చంద్రయాన్-4లో చంద్రుడి మీదకు పంపిస్తా.. మహిళపై విరుచుకుపడిన హర్యానా సీఎం

ఉపాధి కోసం అడిగిన మహిళపై సిఎం ఎగతాళి చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసం ప్రశ్నించిన మహిళను చంద్రుడిపైకి పంపిస్తానని,

Read more

నూహ్‌లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం..సరిహద్దులు మూసివేత

నూహ్‌: హర్యానాలో నూహ్ జిల్లాలో మరోసారి టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది. అధికారులు అనుమతి ఇవ్వనప్పటికీ హిందూ సంస్థలు ఈరోజు శోభాయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నూహ్‌

Read more

నుహ్ అల్లర్ల నిందితుడిని పట్టుకున్న పోలీసులు

ఈ తెల్లవారుజామున పోలీసుల ఎన్‌కౌంటర్ న్యూఢిల్లీః హర్యానాలోని నుహ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణల నిందితుల్లో ఒకడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తన కోసం గాలిస్తున్న పోలీసులను

Read more

అందరికీ రక్షణ కల్పించడం పోలీసులకు సాధ్యం కాదు:హర్యానా సీఎం

ప్రజలు లక్షల్లో ఉండగా పోలీసుల సంఖ్య 50 వేల లోపే ఉందని వివరణ హర్యానా: రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరినీ కాపాడడం పోలీసుల వల్ల కాదని హర్యానా ముఖ్యమంత్రి

Read more

హర్యానా ఘర్షణలు..రామరాజ్యం అంటే ఇదేనా? : ఉద్ధవ్ థాకరే

మణిపూర్ లో మహిళలను కాపాడే ప్రయత్నం కూడా చేయట్లేదని మండిపడ్డ థాకరే హర్యానా: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే హర్యానాలో జరుగుతున్న

Read more

హ‌ర్యానాలోని నుహ్ జిల్లాలో క‌ర్ఫ్యూ విధింపు

గురుగ్రామ్‌: గత రాత్రి నుంచి హ‌ర్యానా లోని నుహ్ జిల్లాలో క‌ర్ఫ్యూ విధించారు. సోమ‌వారం అక్క‌డ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే

Read more

యమునా నది ఉధృతి..ఢిల్లీలో పాత రైల్వే బ్రిడ్జి మూసివేత

206 మీటర్లు దాటిన యమునా నది నీటిమట్టం న్యూఢిల్లీ: ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ఢిల్లీలో యమునా నది ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ప్రమాద స్థాయిని మించి

Read more

ఇంకా వరద గుప్పిట్లోనే రాజధాని ఢిల్లీ

యమునా నది నీటిమట్టం పెరగడానికి కారణం అదేనని ఎంపీ సంజయ్ సింగ్ విమర్శ న్యూఢిల్లీః ‘ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలే లేవు.. అయినా

Read more

హరియాణాలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఓ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

నార్త్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని వందల ఇల్లు నేలమట్టంకాగా , కోట్ల నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే కాస్త వర్షాలు తగ్గుతున్నాయి. ఈ

Read more

రైతు కూలీలతో కలిసి వరి నాటు వేసిన రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర ను సక్సెస్ లు పూర్తి చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…గత కొద్దీ రోజులుగా సామాన్య ప్రజలను నేరుగా కలుస్తూ వారి కష్టసుఖాలను

Read more

అవివాహితుల‌కు పెన్ష‌న్: హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్

చండీఘ‌డ్‌: హ‌ర్యానా ప్ర‌భుత్వం అవివాహితుల కోసం పెన్ష‌న్ స్కీమ్‌ను ప్ర‌క‌టించింది. పెళ్లి కాని ఆడ‌వాళ్ల‌కు, మ‌గవాళ్ల‌కు ప్ర‌తి నెలా రూ.2,750 ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టార్

Read more