గుజరాత్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్‌ః గుజరాత్‌లోని నవసారి జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు.

Read more

గుజరాత్ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

2027లో గుజరాత్ లో విజయం సాధిస్తామన్న ధీమా న్యూఢిల్లీః గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సాధించిన ఫలితాల పట్ల ఆ పార్టీ నేషనల్ కన్వీనర్,

Read more

గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

అహ్మాదాబాద్ః భూపేంద్ర పటేల్ గుజరాత్ సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ , భూపేంద్ర పటేల్ తో ప్రమాణం చేయించారు. మంత్రులుగా హర్ష సంఘవి,

Read more

గుజరాత్ బిజెపి శాసనసభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్ ఎన్నిక

అహ్మాదాబాద్‌ః గుజరాత్ బిజెపి శాసనసభాపక్ష నేతగా భూపేంద్ర పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అహ్మదాబాద్ లోని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన 156

Read more

గుజరాత్‌ ఎన్నికలు.. రివాబా జడేజా విజయం

అహ్మాదాబాద్ః గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బిజెపి టికెట్‌పై నార్త్‌ జామ్‌నగర్‌ నుంచి పోటీ చేసిన క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా విజయం సాధించారు. సమీప

Read more

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..గుజరాత్‌లో బిజెపి.. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

హిమాచల్ ప్రదేశ్‌లో 30 స్థానాల్లో కాంగ్రెస్, 26 స్థానాల్లో బిజెపి ముందంజ న్యూఢిల్లీః గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Read more

గుజరాత్ లో ముగిసిన రెండో దశ పోలింగ్

గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం 93 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు

Read more

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల..మ‌ధ్యాహ్నం 11 గంట‌ల‌కు 19.06 శాతం పోలింగ్

అహ్మ‌దాబాద్ : గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల తుది, రెండో ద‌శ పోలింగ్ కొన‌సాగుతోంది. మ‌ధ్యాహ్నం 11 గంట‌ల‌కు 19.06 శాతం పోలింగ్ న‌మోదైంద‌ని అధికారులు వెల్ల‌డించారు. తుది

Read more

ఓటేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీః కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ నారన్ పురాలోని ఏఎంసీ సబ్ జోనల్ ఆఫీస్ లో ఓటు వేశారు. అమిత్

Read more

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోడీ

అహ్మదాబాద్‌ః గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ(చివరి దశ) ఎన్నికల్లో ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి

Read more

గుజరాత్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.5 కోట్ల మంది ఓటర్లు గాంధీనగర్‌ః గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో 14 రాష్ట్రాల్లోని 93

Read more