రాజస్థాన్‌ వైపుకు మళ్లిన ’బిపర్‌జోయ్’ తుపాను

రాజస్థాన్‌లో నేడు, రేపు భారీ వర్షాలు న్యూఢిల్లీః నిన్న గుజరాత్ తీరాన్ని తాకిన అతి తీవ్ర తుపాను బిపర్‌జోయ్ విధ్వంసం సృష్టిస్తోంది. తీరాన్ని తాకిన తర్వాత అతి

Read more

నేడు తీరం దాటనున్న ‘బిపర్‌జోయ్’..74 వేల మంది తరలింపు

అప్రమత్తంగా కోస్ట్‌గార్డ్.. నౌకలు, హెలికాప్టర్ల మోహరింపు న్యూఢిల్లీః అతి తీవ్ర తుపానుగా మారి గుజరాత్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘బిపర్‌జోయ్’ నేడు తీరం దాటనుంది.

Read more

బిపర్‌జోయ్ ప్రభావం: భుజ్ విమానాశ్రయం క్లోజ్..కచ్ సహా పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

గాంధీనగర్‌ః అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుఫాను తీరం దిశగా ముంచుకొస్తోంది. గురువారం సాయంత్రం తుఫాను గుజరాత్ లోని జఖౌ సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటే

Read more

బిపోర్‌జాయ్ తుపాను ముప్పు..అప్రమత్తంగా ఉండాలంటూ ప్రధాని మోడీ ఆదేశం..

న్యూఢిల్లీః : అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను అతి తీవ్రంగా మారి గుజరాత్ రాష్ట్రం వైపు దూసుకువస్తోంది. బిపోర్‌జాయ్ అతి తీవ్ర తుపానుగా మారడంతో తీర

Read more

గుజరాత్ ప్రభుత్వ సీనియర్ అధికారి హితేష్ పాండ్యా రాజీనామా

న్యూఢిల్లీః గుజరాత్ సీఎం కార్యాలయంలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్(పీఆర్వో)గా విధులు నిర్వహిస్తోన్న హితేష్ పాండ్యా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల పీఎంఓ అధికారినంటూ కాశ్మీర్ లో

Read more

తెలంగాణ కు కరోనా అలర్ట్ ప్రకటించిన కేంద్రం

కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతోంది. పోయిందాలే అని ఎప్పటికప్పుడు అనుకుంటూ వస్తున్నప్పటికీ..ఆ మాయదారి మహమ్మారి మాత్రం మనుషుల ప్రాణాలను వదలడం లేదు. తాజాగా మరోసారి తెలంగాణ

Read more

గుజరాత్ లో మరోసారి భూకంపం

ఆదివారం గుజరాత్‌లో భూకంపం సంభవంచింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని అధికారులు వెల్లడించారు. టర్కీ, సిరియా దేశాలను బెంబేలెత్తించిన భూకంపాలు..ఇప్పుడు వరుసగా భారత్‌లోనూ సంభవిస్తుండడంతో

Read more

ప్రమాదానికి ముందే తీగలు తెగిపోయి ఉండొచ్చు..మోర్బీ బ్రిడ్జ్‌ కూలిన ఘటనపై సిట్ నివేదిక

ప్రధాన భాగాలకు తప్పుపట్టిందని వెల్లడి గాంధీనగర్ః గత సంవత్సరం గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలడానికి కారణాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన

Read more

గుజరాత్‌లో స్వల్ప భూకంపం

సూరత్ పరిసరాల్లో ప్రకంపనలు ముంబయిః ఇటీవల టర్కీ, సిరియా దేశాలను భారీ భూకంపాలు కుదిపేసిన నేపథ్యంలో, భూకంపం అంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొంది. కాగా, గుజరాత్

Read more

అత్యాచారం కేసు.. ఆశారాం బాపూకి జీవితఖైదు

ఇప్పటికే మరో అత్యాచారం కేసులో జైల్లో ఉన్న ఆశారాం అహ్మదాబాద్‌ః ఆథ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు గాంధీనగర్ లోని సెషన్స్ కోర్టు జీవిత ఖైదును విధించింది. తన

Read more

భారత్‌లో ప్రవేశించిన కరోనా కొత్త వేరియంట్‌.. గుజరాత్‌లో తొలి కేసు నమోదు

తాజాగా ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ న్యూఢిల్లీః చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు

Read more