ఒడిశా రైలు ప్రమాదం.. ఇంకా గుర్తించబడని 52 మృతదేహాలు

భువనేశ్వర్‌: ఒడిశాలో గత నెల 2న బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 291 మంది మరణించగా, 1,100

Read more

ఒడిశా రైలు ప్రమాదం..ఐదుగురు ఉన్నతాధికారులపై రైల్వే బోర్డు వేటు

సౌత్‌ ఈస్టర్న్ రైల్వేస్‌ కు చెందిన కీలక అధికారుల బదిలీ న్యూఢిల్లీః ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం భారత రైల్వే చరిత్రలోనే అత్యంత పెను విషాదంగా

Read more

బహానగా గ్రామానికి రూ.2 కోట్లు మంజూరుః రైల్వే మంత్రి ప్రకటన

గ్రామంలో ఆసుపత్రి విస్తరణ సహా ఇతర అభివృద్ధి పనులకు నిధులు న్యూఢిల్లీః ఒడిశా రైలు ప్రమాదం తర్వాత బహానగా గ్రామస్థులు వేగంగా స్పందించి, వందలాది ప్రయాణికుల ప్రాణాలు

Read more

బాలాసోర్ స్టేషన్ ఇంజినీర్ అదృశ్యం..ఇంటిని సీజ్ చేసిన సీబీఐ అధికారులు

సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ ను విచారించిన సీబీఐ బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం అనంతరం కీలక అధికారి

Read more

ఒడిశా ప్రమాద బాధితులకు రూ.10 కోట్ల విరాళం..ఆర్థిక నేరగాడు సుఖేశ్ ప్రకటన

తాను విరాళం ఇచ్చేందుకు అనుమతివ్వాలని రైల్వే మంత్రికి లేఖ న్యూఢిల్లీః రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆర్థిక నేరస్థుడు సుఖేశ్ చంద్రశేఖర్ ఒడిశా రైలు

Read more

ఒడిశా రైలు ప్రమాద మృతదేహాలను ఉంచిన స్కూల్‌ కూల్చివేత

బాలాసోర్: ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి మృత దేహాలను ఉంచిన స్థానిక పాఠాలను కూల్చివేస్తున్నట్లు బాలాసోర్ జిల్లా

Read more

ఒడిశా రైలు ప్రమాదంపై కింగ్‌ చార్లెస్‌ తీవ్ర దిగ్భ్రాంతి

లండన్‌ః ఒడిశాలోని బాలాసోర్‌ లో గత శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం

Read more

రైలు ప్రమాద బాధితుల కోసం..గొప్ప మనసు చాటుకున్న చాహల్

ఒడిశా రైలు ప్రమాద ఘటన యావత్ ప్రజలను శోకసంద్రంలో పడేసిన సంగతి తెలిసిందే. పది , కాదు వంద కాదు ఏకంగా ఈ ప్రమాదంలో 278 మంది

Read more

ఇంతటితో మా బాధ్యత ముగిసినట్టు కాదుః రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్

తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులు గుర్తించేలా సాయం అందిస్తామని ప్రకటన బాలాసోర్ః ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో ఘోర రైలు ప్రమాద ఘటనపై ఆ శాఖ మంత్రి అశ్వనీ

Read more

ఒడిశాలో మరో రైలు ప్రమాద ఘటన..పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

బర్‌గఢ్‌: ఒడిశాలోని బాలేశ్వర్‌ ఘోర రైలు ప్రమాద ఘటన మరువక ముందే.. ఆ రాష్ట్రంలోనే మరో ప్రాంతంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. బర్‌గఢ్‌ జిల్లాలో లైమ్‌స్టోన్‌

Read more

తెలంగాణ ఐటీ వార్షిక నివేదిక విడుద‌ల వాయిదాః మంత్రి కెటిఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై వార్షిక నివేదిక విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారానికి వాయిదా ప‌డింది. ఒడిశా రైలు ప్ర‌మాదం ఘ‌ట‌న కార‌ణంగా ఈ

Read more