మరోసారి ఈడీ ఆఫీసుకు కవిత న్యాయవాది సోమా భరత్

న్యూఢిల్లీః బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత న్యాయవాది సోమా భరత్ నేడు మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కవిత ఫోన్ల నుంచి ఈడీ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎమ్మెల్సీ

Read more

మొబైల్‌ ఫోన్లను చూపిస్తూ.. ఈడీ ఆఫీస్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

ఫోన్లు పగలగొట్టారంటూ ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు న్యూఢిల్లీః బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవిషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కవిత ఈరోజు

Read more

కాసేపట్లో ఈడీ ఆఫీస్ నుండి బయటకు రానున్న ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న ఎమ్మెల్సీ కవిత..నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ నెల 11 న మొదటిసారి హాజరుకాగా..దాదాపు 9 గంటలపాటు విచారించారు.

Read more

ఈడీ ఆఫీస్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..నేడు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఈ నెల 11 న మొదటిసారి ఈడీ ఎదుట హాజరుకాగా,

Read more

ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చే అవకాశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఈరోజు ఈడీ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు కవిత ఈడీ ఆఫీస్ లోకి వెళ్లగా..దాదాపు

Read more

ఈడీ ఆఫీస్ కు మంత్రి తలసాని పీఏ

క్యాసినో, హవాలా, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి తెలంగాణలో కొన్ని రోజులుగా ఈడీ, ఐటీ శాఖల అధికారులు తీవ్ర స్థాయిలో దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. పలువురు టీఆర్ఎస్

Read more

ఈడీ ఆఫీస్ లో అస్వస్థతకు గురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఈడీ ఆఫీస్ లో అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆయన్ను హాస్పటల్ కు తరలించారు. కేసినో కేసులో ఎల్.రమణ ను ఈరోజు ఈడీ

Read more

రెండో రోజు ఈడీ విచారణ హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ః ఇబ్రహీంపట్నం టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన హాజరయ్యారు. నిబంధనలు ఉల్లఘించి

Read more

ఈడీ ముందు హాజరైన సోనియా గాంధీ

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో నేడు సోనియా గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. అయిదుగురు ఆఫీస‌ర్లు ఈమెను విచారించబోతున్నారు. అద‌న‌పు డైరెక్ట‌ర్ స్థాయి మ‌హిళా అధికారి కూడా

Read more

ఈడీ ఆఫీస్ కు చేరుకున్న రాహుల్..

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈరోజు (జూన్ 13) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) ఎదుట విచారణకు

Read more

ఈ నెల 13 న ఈడీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా

ఈ నెల 13 న ఢిల్లీ లోని ఈడీ ప్రధాన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ వార్తాపత్రికకు సంబంధించిన

Read more