టర్కీ లో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు

టర్కీ లో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున సిరియా సరిహద్దుల్లోని దక్షిణ టర్కీలో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై 7.8గా

Read more

3.2 తీవ్రతతో ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం

న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. దీనిప్రభావంతో హర్యానాలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌స్కేలుపై దీని

Read more

మరోసారి ఢిల్లీలో భూప్రకంపనలు

ఢిల్లీలో కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఈరోజు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో

Read more

సంగారెడ్డిలో భూకంపం..

సంగారెడ్డిలో భూకంపం చోటుచేసుకుంది. మంగళవారం వేకువ జామున 3.20 గంటల సమయంలో రిక్కర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది.

Read more

3.8 తీవ్రతతో అరుణాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం

ఇటానగర్ః ఈరోజు ఉదయం 7 గంటలకు అరుణాచల్‌ప్రదేశ్‌లోని బాసర్‌లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ఉదయం 7.01 గంటలకు బాసర్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత

Read more

ఇండోనేషియాలో భూకంపాలు..162కి పెరిగిన మృతుల సంఖ్య

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు జకార్తా: ఇండోనేషియాలో నిన్న సంభవించిన భూ ప్రకంపనలు 162 మంది ప్రాణాలను బలిగొన్నాయి. 10 గంటల వ్యవధిలో

Read more

ఇండోనేషియా జావాలో భారీ భూకంపం..20 మంది మృతి

రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రత జకార్తా: ఇండోనేషియా ప్రధాన ద్వీపం జావాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి

Read more

హిమాచల్‌ప్రదేశ్‌లో 4.1 తీవ్రతతో స్వల్ప భూకంపం

సిమ్లాః హిమాచల్‌ప్రదేశ్‌లో భూ కంపం సంభవించింది. రాష్ట్రంలోని మండీలో భూకంపం వచ్చిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ సెంటర్‌ తెలిపింది. రిక్టర్‌స్కేలుపై దీనితీవ్రత 4.1గా నమోదయిందని వెల్లడించింది.

Read more

జ‌పాన్‌లో భూకంపం.. రిక్ట‌ర్‌స్కేలుపై 6.1 తీవ్ర‌త

టోక్యోః జ‌పాన్‌లో ప‌లు చోట్ల భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 6.1గా న‌మోద‌యింది. జ‌పాన్‌లోని పెద్ద ద్వీప‌క‌ల్ప‌మైన హోన్షుకి ద‌క్షిణ తీరంలోని క‌న్సాయ్ ప్రాంతంలో

Read more

నేపాల్‌లో భారీ భూకంపం.. ఆరుగురు మృతి

కఠ్మండూః ఈ రోజు తెల్లవారుజామున 1.57 గంటలకు నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదయిందని నేపాల్‌ సీస్మోలజికల్‌ సెంటర్‌ తెలిపింది.

Read more

అరుణాచల్‌ప్రదేశ్‌లో రిక్టర్‌ స్కేల్‌పై 3.7 తీవ్రతతో భూకంపం..

ఈటానగర్‌ : ఈరోజు తెల్లవారుజామున అరుణాచల్‌ప్రదేశ్‌ను భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.7 తీవ్రతతో కమెంగ్‌లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. అసోంలోని

Read more