ఛత్తీస్‌గఢ్ అంబికాపూర్‌లో 4.8 తీవ్రతతో భూకంపం

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్‌లో భూకంపం సంభవించింది. అంబికాపూర్‌ సమీపంలో శుక్రవారం ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.8గా నమోదయిందని

Read more

జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో 3.5 తీవ్రతతో భూకంపం

శ్రీనగర్ః జమ్ముకశ్మీర్‌లోని కత్రాలో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 7.52 గంటలకు కత్రాలో భూమి కంపించింది. దీనితీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ

Read more

చైనా లో భూకంప ఘటన లో 46 కు చేరిన మృతుల సంఖ్య

చైనా సిచువాన్‌లో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఘటన లో మృతుల సంఖ్య 46 కు చేరింది. రిక్టర్ స్కేల్​పై తీవ్రత 6.8గా నమోదైందని అధికారులు తెలిపారు.

Read more

చైనాలో భారీ భూకంపం

బిజింగ్‌: చైనాలో భారీ భూకంపం సంభవించింది. లూడింగ్​కు సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ భూకంపం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఎపిక్​ సెంటర్​కు

Read more

7.1 తీవ్రత.. ఫిలిప్పీన్స్‌లో భూకంపం

మనీలాః ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని లుజాన్‌ ఐలాండ్స్‌లో ఉన్న అబ్రా ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం భూమి కంపించింది. దీని తీవ్రత 7.1గా నమోదయిందని

Read more

నెల్లూరు, క‌డ‌ప జిల్లాల్లో స్వ‌ల్ప భూకంపం

అమరావతిః ఏపిలోని శ్రీ పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఇవ్వాల భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈరోజు తెల్లవారుజామున కంపించిన

Read more

మరోసారి అండమాన్‌ దీవుల్లో భూకంపం.. 4.6 తీవ్రత

న్యూఢిల్లీ: అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మరోసారి భూమి కంపించింది. ఈరోజు ఉదయం 5.56 గంటలకు అండమాన్‌ సముద్రంలో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.6గా

Read more

అమెరికాకు తాలిబన్లు డిమాండ్

కాబుల్ : ఆప్ఘనిస్థాన్‌ను ఇటీవల భారీ భూకంపం బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ భూకంపం వల్ల సుమారు 1150 మంది మృత్యువాత

Read more

అఫ్గానిస్థాన్‌నులో భారీ భూకంపం.. 250 మంది మృతి

కాబుల్: ఈరోజు తెల్లవారు జామున అఫ్గానిస్థాన్‌నులో భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంపం వల్ల 255 మందికిపైగా మరణించారు. ఖోస్ట్ నగరానికి 44 కిలోమీటర్ల దూరంలో 6.1

Read more

మేఘాలయాలో స్వల్ప భూకంపం.. 4.0 తీవ్రత

షిల్లాంగ్‌: మేఘాలయాలో భూమి స్వల్పంగా కంపించింది. తురాలో ఈ రోజు ఉదయం 6.32 గంటలకు భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.0గా నమోదైంది. తురాకి 43

Read more

అరుణాచల్ ప్రదేశ్‌లో 5.3 తీవ్రతతో భూకంపం

న్యూఢిల్లీ : ఈరోజు ఉదయం 6.56 గంటల సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ భూకంపం సంభవించింది. పాంజిన్‌లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదయిందని

Read more