తెలంగాణ నుంచి పోటీ చేయండి -సోనియా కు రేవంత్‌రెడ్డి రిక్వెస్ట్

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ ఛైర్‌ప‌ర్స‌న్ సోనియా గాంధీకి ముఖ్య‌మంత్రి, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

Read more

తమ నిరసన బిజెపికి వ్యతిరేకంగా కాదు… రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయానికి వ్యతిరేకంః సిద్ధరామయ్య

తమ నిరసనలో రాష్ట్ర బిజెపి కూడా పాల్గొనాలని పిలుపు బెంగళూరు: తమ రాష్ట్రానికి నిధుల పంపిణీలో అన్యాయం జరుగతోందని, అందుకే ఫిబ్రవరి 7న తమ పార్టీ ఆధ్వర్యంలో

Read more

బిజెపి కండువా కప్పుకుంటే చాలు.. చేసిన తప్పులన్నీ మాఫీః కేజ్రీవాల్ ఆరోపణలు

ఏ తప్పూ చేయలేడు, ఎవ్వరికీ తలవంచబోనని తెగేసి చెప్పానన్న ఢిల్లీ సీఎం న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ బిజెపిపై సంచలన ఆరోపణలు

Read more

ప్రత్యేకహోదాపై మీరిచ్చిన మాట తప్పితే ఏపీ ప్రజలకు ద్రోహం చేసినట్టా, కాదా?: వైఎస్‌ షర్మిల

న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె

Read more

బిజెపి ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందిః వైఎస్‌ షర్మిల

కాసేపట్లో ఏపీ భవన్ వద్ద దీక్షకు దిగనున్న షర్మిల న్యూఢిల్లీః ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ మధ్యాహ్నం ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను

Read more

నేడు ఢిల్లీలో దీక్షకు దిగుతున్న వైఎస్‌ షర్మిల

శరద్ పవార్ ను కలిసి మద్దతు కోరిన ఏపీసీసీ అధ్యక్షురాలు న్యూఢిల్లీః ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన షర్మిల… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా

Read more

ఢిల్లీలోని పటౌడీ హౌస్ లో తెలంగాణ భవన్ నిర్మాణనికి యోచన

కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే నిర్మాణం హైదరాబాద్ః ఢిల్లీలోని పటౌడీ హౌస్ లో తెలంగాణ భవన్ ను నిర్మించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. పటౌడీ

Read more

రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీని పాలిస్తున్నాంః సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీః ఛత్రసాల్‌ స్టేడియంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాముడు

Read more

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..6 గురు సజీవదహనం

దేశ రాజధాని ఢిల్లీ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పీతంపుర ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో

Read more

నాలుగోసారీ ఈడీ విచారణకు సిఎం కేజ్రీవాల్‌ గైర్హాజరు

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు మరోసారి గైర్హాజరవనున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీచేసిన విషయం

Read more

నేడు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరనున్న రేవంత్ రెడ్డి

వివిధ కారణాల వల్ల నిన్నటి ఢిల్లీ పర్యటన రద్దు హైదరాబాద్‌ః తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు

Read more