ఢిల్లీ, పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లోనే రైతుల మకాం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు.

Read more

ఢిల్లీ ఛలోకు తాత్కాలికంగా రెండు రోజలు విరామం

న్యూఢిల్లీః పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ సహా పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంతో నాలుగో విడత చర్చలు విఫలమైన వేళ, రైతులు పిలుపునిచ్చిన ఢిల్లీ

Read more

ఛ‌లో ఢిల్లీ..జేసీబీల‌ను వెన‌క్కి తీసుకెళ్లండి…రైతుల్ని కోరిన హ‌ర్యానా పోలీసులు

న్యూఢిల్లీః ఛ‌లో ఢిల్లీ మార్చ్ మ‌ళ్లీ జోరందుకున్న‌ది. దేశ రాజ‌ధాని దిశ‌గా పంజాబీ రైతులు క‌దిలారు. మ‌రోవైపు ఢిల్లీలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను పెంచారు. టిక్రి, సింఘూ, ఘాజిపూర్

Read more

ఢిల్లీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీలోని చారమండి జకీరా ఫ్లైఓవర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న

Read more

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీ లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. ఉత్తర ఢిల్లీలోని అలీపూర్‌లోని ప్రధాన మార్కెట్‌లో

Read more

గ‌వ‌ర్న‌ర్ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన గుర్తు తెలియ‌ని కారు

కోల్‌క‌తా: ఢిల్లీలో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ సీవీ ఆనంద్ బోస్ కాన్వాయ్‌లోకి మ‌రో వాహ‌నం దూసుకువ‌చ్చింది. దీంతో విధ్వంసం జరుగుతుందో ఏమో అన్న అనుమానాలు

Read more

‘ఢిల్లీ ఛలో’..తీవ్ర ఉద్రిక్తత.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

న్యూఢిల్లీః తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ‘ఛలో ఢిల్లీ’

Read more

‘ఛలో ఢిల్లీ’..మోడీ స‌ర్కార్ తీరుపై కేజ్రీవాల్ విమర్శలు

న్యూఢిల్లీః రైతుల ఛ‌లో ఢిల్లీ ప్ర‌ద‌ర్శ‌న నేపథ్యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కార్ తీరుపై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సార‌ధ్యంలోని ఆప్ విరుచుకుప‌డింది. అన్న‌దాత‌ల‌ను జైల్లో

Read more

ఢిల్లీలో సెక్ష‌న్ 144 విధింపు.. భద్రత కట్టుదిట్టం

న్యూఢిల్లీ: క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌పై చ‌ట్టాన్ని రూపొందించాల‌ని కోరుతూ రైతులు ఛ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో సెక్ష‌న్ 144వ సెక్ష‌న్

Read more

భారత్‌ చేరుకున్న నేవీ మాజీ అధికారులు..ఖతర్‌ ప్రభుత్వం విడుదల

న్యూఢిల్లీ: భారత్‌ దౌత్యపరంగా భారీ విజయాన్ని సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులను ఖతర్‌ ప్రభుత్వం విడుదల చేసింది. వారిలో

Read more

మరికాసేపట్లో ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ

మరికాసేపట్లో ఏపీ సీఎం జగన్.. ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనకు బయలు దేరారు.

Read more