ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు

ఢిల్లీ వాసుల్లో ధైర్యం నింపిన అజిత్‌ దోవల్‌ న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. అల్లర్ల కారణంగా

Read more

ఢిల్లీ అల్లర్లు.. 22 మంది మృతి

న్యూఢిల్లీ: ఢిల్లీ హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ హింసాకాండలో ఇప్పటివరకు 22 మంది మరణించగా, 189 మంది గాయపడ్డారు. రోజురోజుకీ మృతుల

Read more

రేపు కాంగ్రెస్‌ పార్టీ భారీ ర్యాలీ

ఢిల్లీ అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగే హింసాకాండకు నిరసిస్తూ సోనియా గాంధీ నాయకత్వంలో రేపు కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ నిర్వహించనుంది. సిఏఏకు వ్యతిరేకంగా, అనుకూలంగా

Read more

హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి రూ. కోటి ఆర్థికసాయం

ఢిల్లీ అల్లర్లలో చినపోయిన రతన్‌లాల్‌ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం న్యూఢిల్లీ: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన హెడ్‌ కానిస్టేబుల్‌ రతన్‌ లాల్‌ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం

Read more

ఎల్లవేళలా శాంతి, సోదరభావాలను పాటించాలి

ఢిల్లీ హింసపై స్పందించిన ప్రధాని మోడి న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడి ఈశాన్య ఢిల్లీలో అల్లర్లుపై స్పందించారు. ‘శాంతి, సామరస్యాలే మన దేశ లక్షణాలు. ఎల్లవేళలా శాంతి,

Read more

అలాంటివాళ్లకే నేను ఉగ్రవాదిలా కనిపిస్తున్నా

యాకుబ్‌ మీనన్‌, ఉమర్‌ ఖలీద్‌ లాంటి వాళ్లను కోర్టుకెళ్లి విడుదల చేయించారు న్యూఢిల్లీ: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బిజెపి నేత కపిల్‌ మిశ్రాను అరెస్టు చేయాలంటూ ప్రతిపక్షాలు

Read more

అమిత్ షా రాజీనామా చేయాలి

ఢిలీల్లో అల్లర్లు.. ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా బిజెపి నేతల వ్యాఖ్యలున్నాయి న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న ఘటనలను తీవ్రంగా ఖండించారు. ఈరోజు

Read more

ఢిల్లీలో అల్లర్లపై హైకోర్టుఆగ్రహాం

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో. అల్లర్లపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఈ పరిణామాలపై నేడు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ చేపట్టనుంది. జరిగిన ఘటనలపై

Read more

తెల్లవారుజామనే ఢిల్లీ సిఎం ఇంటి ముట్టడి

న్యూఢిల్లీ‌: జామియా మిలియా ఇస్లామియా అలూమ్నీ, జామియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఈ తెల్లవారుజామున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించి ఆందోళనకు దిగారు. దీంతో

Read more

ఢిల్లీ హైకోర్టు అర్థరాత్రి అత్యవసరణ విచారణ

హింసాకాండలో క్షతగాత్రులకు భద్రత కల్పించాలని ఆదేశం న్యూఢిల్లీ: ఢిల్లీ హింసాకాండలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కట్టుదిట్టమైన భద్రత మధ్య సురక్షితంగా ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించాలని గత

Read more

క్షతగాత్రులను పరామర్శించిన అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ‌లో జరిగిన హింసాకాండలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. మ‌రికొంద‌రు గాయాల‌పాల‌య్యా‌రు. గాయపడిన క్షతగాత్రులను ఢిల్లీ‌లోని జిటిబి ఆసుపత్రికి త‌ర‌లించారు. అక్క‌డ‌ చికిత్స పొందుతున్న వారిని

Read more