నేడు మీడియాతో మాట్లాడనున్న రాహుల్ గాంధీ

న్యూఢిల్లీః కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేడు మీడియాతో మాట్లాడనున్నారు. రాహుల్ ఎంపీ పదవిపై అన‌ర్హత వేటు ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై రాహుల్ ట్విట్టర్

Read more

సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్..బండి సంజ‌య్‌పై నిప్పులు చెరిగిన సీఎం

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కెసిఆర్ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ బిల్లు

Read more

మధ్యాహ్నం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్రెస్‌ మీట్‌

న్యూఢిల్లీ: ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా ఈసీఐ) మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌నుంది. డిప్యూటీ ఎన్నిక‌ల కమిష‌న‌ర్‌లు

Read more

మారటోరియం మరో మూడు నెలలు పొడిగింపు

ముంబయి: ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ మీడియాతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెపో రెటు 4.40 నుండి 4 శాతానికి ( 40 బేసిస్‌ పాయింట్లు) తగ్గించినట్లు

Read more

దేశీయ విమానాయానం టికెట్‌ ధరలో నూతన విధానం

న్యూఢిల్లీ: మెట్రో నగరాల మధ్య 1/3 శాతం విమాన సర్వీసులు, నాన్‌ మెట్రో నగరాల మధ్య పూర్తి స్థాయి సర్వీసులు నడుపుతామని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌

Read more

అంఫాన్‌ తుపాను పై సమావేశం

న్యూఢిల్లీ: అంఫాన్‌ తుపాన్‌ బెంగాల్, ఒడిశా తీరంవైపు శరవేగంగా వస్తోంది. అంతేకాక ఈతుపాన్‌ ప్రభావం ఏపిలో కూడా కనిపిస్తుంది. ఈనేపథ్యంలో తుపాన్‌పై విలేకరుల సమావశం. తాజా తెలంగాణ

Read more

పి.చిదంబరం మీడియా సమావేశం

న్యూ ఢిల్లీ.; మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత పి. చిదంబరం మీడియా సమావేశం నిర్వహించారు. తాజా తెలంగాణ వార్తల కోసం

Read more

రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా మీడియా సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియా సమావేశం నిర్వహించారు. తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/

Read more

ఏపి పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రసంగం

అమరావతి: ఏపి పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తాజా జాతీయ వార్తల కోసం

Read more

కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నాం

అమరావతి: మఖ్యమంత్రి అదనపు కార్యదర్శి పి. వి. రమేష్‌ ఈరోజు సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఏపిలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Read more

నేడు జాతినుద్దేశించి ప్రధాని మోడి ప్రసంగం

ఢిల్లిలో రాత్రి 8 గంటలకు ప్రధాని మోడి ప్రసంగం న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దేశ ప్రజల్లో కలవరం సృష్టిస్తుంది. ఈతరుణంలో ప్రధాని మోడి ఈరోజు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

Read more