ఢిల్లీ అల్లర్లు: బాధిత కుటుంబాలకు రూ. 25 వేలు

885 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లపై స్పందించారు.ఢిల్లీలోని ఏ ప్రాంతంలోనూ మళ్లీ ఇటువంటి ఘటనలు

Read more

దేశ ప్రజలను మతాల పేరుతో విడదీయడం భావ్యం కాదు

ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారం వ్యక్తం చేసిన అమర్త్యసేన్‌ న్యూఢిల్లీ: ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పౌరసత్వ సవరణ

Read more

ఢిల్లీలో శాంతియుత ర్యాలీలో పాల్గొన్న కపిల్‌ మిశ్రా

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లపై విమర్శలు ఎదుర్కొంటున్న వివాదస్పద నేత కపిల్ మిశ్రా ఓ శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయనతో

Read more

ఢిల్లీ అల్లర్లు: లైంగికంగా వేధిస్తున్న అల్లరిమూకలు

పేరు మతం అడిగి మరీ దారుణాలు న్యూఢిల్లీ: ఈశాన్న ఢిల్లీలో కొద్ది రోజులుగా జరుగుతున్న హింసాకాండ అందరికీ తెలిసిందే. కాగా ఈ ఘటనలో బాధితులుపడ్డ వేదన వర్ణనాతీతం.

Read more

ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ఉద్ధవ్ థాకరే

ఢిల్లీ అట్టుడుకుతుంటే అమిత్ షా ఎక్కడున్నారు? మంబయి: మహారాష్ట్ర సిఎం, శివసేన అధినేత ఉద్దవ్‌ థాకరే ఢిల్లీలో అల్లర్ల పై స్పందించారు. ఈనేపథ్యంలో ఆయన కేంద్రహోంమంత్రి అమిత్‌షా

Read more

ఢిల్లీ హింస..38కి పెరిగిన మృతుల సంఖ్య

514 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో అక్కడి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అల్లర్లలో గాయపడిన వారిలో

Read more

ఇలాంటి ఘటనలను రాజకీయం చేయొద్దు

దేశ రాజధానిలో శాంతి స్థాపనకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో చేలరేగిన హింసకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా

Read more

విధ్వేషాలు రెచ్చగొట్టేలా బిజెపి నేతల ప్రసంగాలు

ఢిల్లీలో శాంతి నెలకొనాలంటే ఆర్మీని రంగంలోకి దించాలి న్యూఢిల్లీ: బిజెపి నేతలు కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని సీపీఎం జాతీయ ప్రధాన

Read more

ఢిల్లీ అల్లర్లు ..34కు చేరిన మృతుల సంఖ్య

అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అదుపులో ఉన్నాయన అధికారులు న్యూఢిల్లీ: ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా చెలరేగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్య 34కు పెరిగింది. మరో 200 మందికిపైగా గాయపడినట్టు

Read more

ఢిల్లీ హింసపై మాట్లాడుతున్న సోనియా గాంధీ

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందంతో కలిసిరాష్ట్రపతితో సమావేశమై తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలన్ని

Read more

ఢిల్లీలో ఉద్రిక్తతలు.. 27కు చేరిన మృతులు

పోలీసులకు చీవాట్లు పెట్టిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈనేపథ్యంలో మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది.

Read more