కరోనా పరీక్షలు చేయించుకున్న మంత్రి బొత్స
అమరావతి: ఏపిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకుపెరుతున్నాయి. ఈనేపథ్యలో ఏపి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది తన నివాషానికి వెళ్లి కిట్లతో పరీక్షలు చేయగా.. తనకు నెగిటీవ్ వచ్చిందని బొత్స తన ట్విటర్ ్లో వెల్లడించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/