కరోనా తరుణంలో ప్రైవేట్‌ వైద్యుల వైఖరి సమంజసమేనా?

కొందరు ఇంటికే పరిమితం! ఒక దేశంపై మరో దేశం యుద్ధం చేసే సమయం లో సైన్యంలో పనిచేసే జనరల్స్‌ అత్యంత కీలక పాత్ర వహిస్తారు. ప్రస్తుతం కరోనాపై

Read more

కోవిడ్‌-19 బీమా పాలసీలు అవసరం

దేశవ్యాప్తంగా 7లక్షల పాజిటివ్ కేసులు నేటికీ కరోనాతో దేశవ్యాప్తంగా ఏడులక్షల కేసులు, 20వేల మంది మరణాలతో మృత్యుఘంటికలు మోగిస్తుంది. దీని మూలంగా మధ్యపేద తరగతుల ప్రజలు హడలెత్తిపోతున్నారు.

Read more

మెట్రో కార్మికుల్లో 80మందికి కరోనా

మెట్రో ఫేజ్‌-2 పనుల నిలిపివేత Bangalore: బెంగళూరులో తాజాగా మెట్రో ఫేజ్‌-2 పనులు చేస్తున్న కార్మికులకు 80 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మొత్తం 200

Read more

భారత్ లో ఒక్కరోజులో 28వేల కరోనా కేసులు

24 గంటల్లో 551 మంది మృతి New Delhi: భారత్ లో కరోనా విజృంభణ రోజు రోజుకూ పెరిగిపోతున్నది. గత 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో

Read more

అనుపమ్ ఖేర్ కుటుంబంలో నలుగురికి కరోనా

స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడి Mumbai: ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబంలో నలుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ స్వయంగా ట్విట్టర్

Read more

న‌టి రేఖ సెక్యూరిటీ గార్డు కు పాజిటివ్

రేఖ బంగళా సీల్ Mumbai: బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. క‌ర‌ణ్ జోహార్, బోనీ క‌పూర్, అమీర్ ఖాన్ త‌దిత‌ర సెల‌బ్రిటీల సిబ్బంది క‌రోనా బారిన ప‌డ‌గా

Read more

మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కు కరోనా

సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స Lucknow:: భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. చేతన్ చౌహాన్ శుక్రవారం కరోనా పరీక్షలు

Read more

91 మంది తితిదే ఉద్యోగులకు కరోనా

ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా కలకలం రేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులలో  91 మంది మహమ్మారి సంక్రమించిందని

Read more

ఏపీలో 30 వేల కరోనా కేసులు

24 గంటల్లో కొత్తగా 1,993 మందికి పాజిటివ్ Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మమమ్మారి వ్యాప్తి అంతకంతకూ తీవ్రతరమౌతున్నది. గత 24 గంటలలో కొత్తగా 1933 మందికి

Read more

తెలంగాణ హైకోర్టులో కరోనా కలకలం

రేపటి నుండి హైకోర్టు మూసివేత హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. తాజాగా హైకోర్టులో 25 మంది ఉద్యోగులకు కరోనా సంక్రమించింది. దీంతో రేపటి నుంచి

Read more

ఎపిలో 18,697 కేసులు

మృతుల సంఖ్య: 232 Amaravati: ఎపిలో నేడు 14 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు.. దీంతో ఇప్ప‌టి వ‌రకు మ‌ర‌ణించిన వారి సంఖ్య 232 కి చేరింది.. మ‌ర‌ణించిన

Read more