కుప్పంలో అర్థరాత్రి ఓ ఇంట్లో భారీ పేలుడు..

ఆదివారం అర్ధరాత్రి కుప్పంలో భారీ పేలుడు కలకలం రేపింది. కొత్తపేట పెద్దపల్లి గంగమాంబ దేవస్థానం వీధిలోని ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. పేలుడు ధాటికి ఇల్లు

Read more

సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ఏపీ ప్రభుత్వం

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సాయితేజ మృతి..నేడు చిత్తూరుకు మృత‌దేహం అమరావతి : త‌మిళ‌నాడులో జ‌రిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ స‌హా 13

Read more

టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి రెండోసారి బాధ్యతలు

న్యూఢిల్లీ : నేడు వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌గా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 9.45 నిమిషాలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ ఛైర్మన్‌గా ప్రమాణ

Read more

నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన

చిత్తూరు: టిడిపి అధినేత చంద్రబాబు మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శాంతిపురం, రామకుప్పం మండలాల పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారు.

Read more

చిత్తూరు జిల్లాలో కరోనా పెరగడానికి అదే కారణం

టిడిపి నేత బోండా ఉమ చిత్తూరు: ఏపిలో కరోనా ప్రారంభయయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు సొంతగా ఒక్కరూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు చేయలేదని టిడిపి

Read more

ఈ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ రద్దయ్యాయి

జగనన్న వసతి దీవెన కాదు..వంచన దీవెన రామకుప్పం: మనం చేసేది ధర్మపోరాటం కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌

Read more

మసీదు భూమి పూజా కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప

చిత్తూరు: వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ ఎన్‌. రెడ్డప్ప చిత్తూరు జిల్లా వి. కోటాలో మసీదు కోసం భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమంలో ముస్లిం సోదరులు

Read more

ప్రేమ కోసం యువతి ఆత్మహత్య

చిత్తూరు: ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. తమ భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రేమ జంటలు పండగ చేసుకుంటున్నాయి. ఇలా యువతీ యువకులు ప్రేమలోకంలో

Read more

కేన్సర్‌ నిర్ధారణకు ఉచిత పరీక్షలను ప్రారంభించిన రోజా

చిత్తురు : మహిళలకు ఉచితంగా కేన్సర్‌ నిర్ధారణ పరీక్షలను వైఎస్సాఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. చిత్తురు జిల్లా పుత్తూరులోని గోపాలకృష్ణపురంలో ఉన్న ఎస్టీ కాలనీలో తిరుపతి స్విమ్స్‌

Read more

విషాదం నింపిన అమ్మఒడి డబ్బు

చిత్తూరు: ఏపిలో సంక్రాంతి పండుగ పూట అమ్మఒడి డబ్బు ఓ కుటుంబంలో విషాదం నింపింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుండ్లపల్లి గ్రామంలో అమ్మఒడి డబ్బుల విషయంలో

Read more

మధ్యాహ్న భోజనం పథకంలో మెనూ ఇదే..

పిల్లలెవరూ రోజూ ఇదే తిండేనా అని అనుకోకూడదు చిత్తూరు: ఏపి సిఎం జగన్‌ ఈరోజు చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల చదువే

Read more