సాయితేజ అంత్యక్రియలు పూర్తి..

తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం పూర్తీ అయ్యాయి. సాయితేజ స్వగ్రామం ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో

Read more

సాయితేజ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ఏపీ ప్రభుత్వం

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో సాయితేజ మృతి..నేడు చిత్తూరుకు మృత‌దేహం అమరావతి : త‌మిళ‌నాడులో జ‌రిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ స‌హా 13

Read more

హెలికాప్టర్ ఘటన..లాన్స్ నాయక్ సాయితేజ సహా ఆరుగురి మృతదేహాల గుర్తింపు

స్వస్థలాలకు తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలుమిగిలిన వారి మృతదేహాల గుర్తింపు పనిలో అధికారులు న్యూఢిల్లీ : హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్‌తో

Read more