భద్రాద్రి రామయ్య ను దర్శించుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శుక్రవారం భద్రాద్రి రామయ్య ను దర్శించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్న

Read more

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన..చంద్రబాబుకు ఘన స్వాగతం

ఈ రాత్రికి భద్రాచలంలో బస చేయనున్న టీడీపీ అధినేత అమరావతిః ఏపీలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో నేడు చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విలీన మండలాలకు

Read more

మా గ్రామాలను తెలంగాణాలో కలపాలంటూ రోడ్డెక్కిన గ్రామస్థులు

తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు ఏపీ ప్రభుత్వానికి వినతి పత్రం అంజేసిన విషయం తెలిసిందే.

Read more

కేసీఆర్..గాలిమోటార్ లో వ‌చ్చి.. గాలి మాటలు చెప్పి వెళ్లిపోయాడు – షర్మిల

వరద ముంపు పర్యటనలో భాగంగా ఈరోజు షర్మిల భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. గాలిమోటార్ లో వ‌చ్చి.. గాలి మాటలు చెప్పి

Read more

మా గ్రామాలను తెలంగాణాలో కలపండి అంటూ నివేదిక

తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు ఏపీ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేశాయి. రాష్ట్ర విభజన

Read more

పువ్వాడ ఫై దాసోజు శ్రవణ్ ఫైర్

పోలవరం ఎత్తుపై మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు

Read more

మంత్రులు బొత్స, అంబటి రాంబాబు వ్యాఖ్యలు బాధాకరం – పువ్వాడ

పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని , లేకపోతే భద్రాచలం కు పెను ముప్పు రాబోతుందని అలాగే ఏపీలో విలీనం అయిన అయిదు గ్రామాలను తెలంగాణ‌లో కలపాలని మంత్రి

Read more

54 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం..అయినప్పటికీ వరద నీటిలోనే భద్రాద్రి

భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. ప్రస్తుతం 54 అడుగులకు చేరింది. దాదాపు 14,77,537 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. సాయంత్రం వరకు 53 అడుగుల లోపు తగ్గగానే

Read more

పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలంటూ టిఆర్ఎస్ నేతల డిమాండ్

పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని , లేకపోతే భద్రాచలం కు పెను ముప్పు రాబోతుందని టిఆర్ఎస్ నేతలు వాపోయారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప్రాథ‌మిక డిజైన్ మార్చి మూడు

Read more

వరద బాధితులకు రూ.10వేలు, 20 కిలోల బియ్యం అందజేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటన

గోదావరి వరద బాధితులకు రూ.10వేలు, 20 కిలోల బియ్యాన్ని వెంటనే అందజేయాలని కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న విపత్తు, గోదావరి వరద పరిస్థితులను స్వయంగా

Read more

కేసీఆర్ భద్రాచలం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌, సీపీఎం నేతల హౌస్‌అరెస్ట్‌

సీఎం కేసీఆర్ భద్రాచలం పర్యటన నిమిత్తం కాంగ్రెస్‌, సీపీఎం నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు. కేసీఆర్ పర్యటనకు ఎలాంటి అంటకాలు సృష్టించకుండా ఉండేందుకు కాంగ్రెస్,

Read more