గోదావరికి శాంతిపూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్

భద్రాచలంలో గోదావరి నదికి సీఎం కేసీఆర్ శాంతి పూజలు నిర్వహించారు. ఉదయం హన్మకొండ నుండి రోడ్డు మార్గాన భద్రాచలం కు చేరుకున్నారు. ముందుగా ఏరియల్ సర్వే చేయాలనీ

Read more

హమ్మయ్య గోదావరి ఉదృతి తగ్గుతుంది

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి తగ్గుతుండడం తో అంత ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్న రాత్రి 70 అడుగుల మేర ప్రవహించడం..75 అడుగుల వరకు చేరే అవకాశం

Read more

రేపు భద్రాచలంలో గవర్నర్‌ తమిళిసై పర్యటన

హైదరాబాద్‌ః రేపు భద్రాచలంలో గవర్నర్‌ తమిళిసై పర్యటించనున్నరు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు బాధితులను పరామర్శించారునన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఈరోజు రాత్రి సికింద్రాబాద్ రైల్వే

Read more

గంగమ్మకు మంత్రి పువ్వాడ ప్రత్యేక పూజలు

గంగమ్మకు హార‌తిచ్చిన..మంత్రి పువ్వాడ హైదరాబాద్ః భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. దీంతో రాములవారి పాదాల

Read more

గోదావరి నదీ ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ

తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడుతుండడం తో గోదావరికి వరదనీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53

Read more

భారీగా వరద ప్రవాహం ..శ్రీరాంసాగర్‌ 20గేట్ల ఎత్తివేత..

హైదరాబాద్‌ః భారీ వర్షలతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో

Read more

భద్రాచలం వద్ద 42 అడుగులకు చేరిన గోదావరి

భద్రాచలం వద్ద 42 అడుగులకు చేరిన గోదావరి..ఆదివారం రాత్రికల్లా 43 అడుగులకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. గత నాల్గు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు

Read more

భ‌ద్రాద్రి ఆల‌యానికి భార‌త్ బ‌యోటెక్ కోటి రూపాయ‌ల‌ విరాళం

అన్న‌దానం కోస‌మే భార‌త్ బ‌యోటెక్ విరాళం హైదరాబాద్: భార‌త్ బయోటెక్ భ‌ద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర‌స్వామి ఆల‌యానికి భారీ విరాళాన్ని అంద‌జేసింది. ఆల‌యంలో కొన‌సాగుతున్న నిత్య‌న్న‌దానానికి భార‌త్ బ‌యోటెక్ యాజమాన్యం

Read more

నేడు శ్రీరాముడి మహాపట్టాభిషేకం..

హైదరాబాద్ : నేడు భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీరాముడి మహాపట్టాభిషేకం జరుగనున్నది. ఆలయ అర్చకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వేడుక నిర్వహించనున్నారు.

Read more

భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న కొడాలి నాని

రూ. 13 లక్షల విలువ చేసే కిరీటం సమర్పణ భద్రాద్రి: ఏపీ మంత్రి కొడాలి నాని భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక

Read more

భారీ వ‌ర‌ద‌.. భ‌ద్రాచ‌లం వ‌ద్ద మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో గోదావ‌రిలో వ‌ర‌ద ఉధృతి పెరిగింది. దీంతో భ‌ద్రాచ‌లం వ‌ద్ద 44.7 అడుగుల మేర గోదావ‌రి ప్ర‌వాహం

Read more