‘E-వాచ్’‌ యాప్‌ను ఆవిష్కరించిన ఎస్‌ఈసీ

విజయవాడ: ఏపి పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కొత్త యాప్ ను ఆవిష్కరించారు. E-వాచ్ పేరుతో రూపొందించిన ఈ యాప్ ను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ

Read more

హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్

ప్రభుత్వం నుండి నిధులు రావట్లేదు..నిమ్మగడ్డ రమేశ్ అమరావతి: ఏపి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే

Read more

నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా నియమించండి..గవర్నర్‌

ఏపి ప్రభుత్వానికి గవర్నర్‌ ఆదేశాలు అమరావతి: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Read more

ఏపి ప్రభుత్వానికి మరోసారి ఎదరుదెబ్బ

గవర్నర్ కు ఈ దశలో సూచనలు ఇవ్వలేమన్న సుప్రీం న్యూఢిల్లీ: నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేసులో మరోసారి ఏపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పునర్నియామకంపై స్టే

Read more

మళ్లీ పదవిలోకి వచ్చాను..నిమ్మగడ్డ రమేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం అమరావతి: ఏపి రాష్ట్ర ఎన్నికల కమిసన్‌ మార్పు విషయంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం నిమ్మగడ్డ రమేశ్‌

Read more

ఎస్‌ఈసి ప్రకటన ఆశ్చర్యమేస్తుంది

టిడిపి నాయకుడు వర్ల రామయ్య అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమీషనర్‌గా కొత్తగా నియమించిన జస్టిస్‌ కనగరాజ్‌ ప్రభుత్వ రుణం తీర్చుకోవడానికి తొందరపడుతున్నట్లు ఉందని టిడిపి నాయకుడు

Read more

ఏపి ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజు

నేడు భాధ్యతల స్వీకరణ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమీషనర్‌గా మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజు నియమితులయ్యారు. దీంతో ఇవాళ ఉదయం విజయవాడలో ఆయన భాధ్యతలు

Read more

రమేశ్‌ కుమార్‌ భద్రతకు ఆదేశాలు జారీ

ఆ లేఖ ఆయన రాసినట్టుగానే భావిస్తున్నాం.. ఆ మేరకు అవసరమైన నిర్ణయాలు హైదరాబాద్‌: ఏపి రాష్ట్ర ఎన్నికల అధికారి రమేశ్‌కుమార్‌ భద్రత లేఖ విషయంపై కేంద్ర ప్రభుత్వం

Read more