ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను తారుమారు చేస్తున్నారు..చంద్రబాబు అమరావతి: అధికార వైఎస్‌ఆర్‌సిపి నేతలు, అధికారులు కుమ్మక్కై రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను తారుమారు చేస్తున్నారంటూ టిడిపి అధినేత చంద్రబాబు ఎస్ఈసీకి

Read more

‘ఏక‌గ్రీవాలపై విచార‌ణ‌ ‘

నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశం.. Amaravati: మాచర్ల , పుంగనూరు,నియోజకవర్గాల ఏకగ్రీవాలపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఏకగ్రీవాలపై విచారణ జరపాలని ఎస్‌ఈసీకి కోర్టు

Read more

మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఆదేశం

కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ అమరావతి: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ మంత్రి కొడాలి నానిపై చర్యలకు ఆదేశించారు. కొడాలి నాని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని…

Read more

ఏపి ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ

వైఎస్‌ఆర్‌సిపి అక్రమాలకు పాల్ప‌డుతోంది అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో

Read more

ఎస్ఈసీ షోకాజ్ నోటీసులపై స్పందించిన కొడాలి నాని

ఎస్ఈసీ అంటే తనకెంతో గౌరవం అని వెల్లడి అమరావతి: ఏపి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షోకాజ్ నోటీసులు

Read more

మంత్రి కొడాలి నానికి ఎస్‌ఈసీ షోకాజ్ నోటీసు

మంత్రి వ్యాఖ్యలు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చేలా ఉన్నాయి వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయాలి అమరావతి: ఏపి మంత్రి కొడాలి నానికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ

Read more

పెద్దిరెడ్డిపై ఆంక్షలు తొలగించిన హైకోర్టు

మీడియాతో మాట్లాడేందుకు ష‌ర‌తుల‌తో అనుమ‌తి అమరావతి: ఏపిలో స్థానిక సంస్థ‌ల‌ ఎన్నికలు ముగిసేవరకు ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే ప‌రిమితం చేయాలంటూ

Read more

ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు చంద్రబాబు లేఖ

తంబళ్లపల్లెలో కుట్ర జరిగిందంటూ ఆరోపణ అమరావతి: ఏపి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో అభ్యర్థుల తుదిజాబితా ప్రచురించలేదని

Read more

ఏపి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్యటన రద్దు

కంటి ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్న నిమ్మగడ్డ విజయవాడ: ఏపిలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ నేడు పలు జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే

Read more

మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్‌ఈసీ చర్యలు

ఈ నెల 21 వరకు ఆయన్ను ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. అమరావతి: ఏపి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రాష్ట్రా ఎన్నికల

Read more

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎస్‌ఈసీ

తిరుమల: తిరుమల శ్రీవారిని ఏపి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి స్వామివారి

Read more