ఏపీ గవర్నర్‌ విశ్వభూషన్ హరిచందన్‌ ప్రసంగం

అమరావతి: ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు.

Read more

రెండో విడత వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ దంపతులు

కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచన Amaravati: రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులు హరిచందన్, సుప్రవ హరిచందన్ రెండవ మోతాదు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

Read more

ఏపి ఎస్‌ఈసీగా జస్టిస్‌ కనగరాజు

నేడు భాధ్యతల స్వీకరణ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమీషనర్‌గా మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజు నియమితులయ్యారు. దీంతో ఇవాళ ఉదయం విజయవాడలో ఆయన భాధ్యతలు

Read more