ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను తారుమారు చేస్తున్నారు..చంద్రబాబు అమరావతి: అధికార వైఎస్‌ఆర్‌సిపి నేతలు, అధికారులు కుమ్మక్కై రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను తారుమారు చేస్తున్నారంటూ టిడిపి అధినేత చంద్రబాబు ఎస్ఈసీకి

Read more

ఓటరు కోరితే వీడియో తీయాల్సందే..హైకోర్టు

ఓట్ల లెక్కింపును వీడియో తీయాలంటూ ఎస్ఈసీ ఆదేశాలు అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో ఓటరు కోరితే వీడియో తీయాల్సిందేనని ఏపి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

Read more

E-వాచ్‌ యాప్‌పై ఏపి హైకోర్టు కీలక ఆదేశం

ఈ నెల 9 వరకు ఈవాచ్ యాప్ ను అమల్లోకి తీసుకురావొద్దని ఎస్ఈసీని ఆదేశించిన హైకోర్టు అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ, ఫిర్యాదుల కోసం ఏపి

Read more

ఓటరు జాబితాపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసి హైకోర్టు

అమరావతి: ఏపిలో ఎన్నికల ప్రక్రియపై దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరిపేలా చూడాలని కొన్నిరోజుల కిందట న్యాయస్థానంలో

Read more

‘E-వాచ్’‌ యాప్‌ను ఆవిష్కరించిన ఎస్‌ఈసీ

విజయవాడ: ఏపి పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం కొత్త యాప్ ను ఆవిష్కరించారు. E-వాచ్ పేరుతో రూపొందించిన ఈ యాప్ ను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ

Read more

పంచాయతీ ఎన్నికల తీర్పు రిజర్వు చేసిన ఏపి హైకోర్టు

టీచర్లు, ఉద్యోగుల ఇంప్లీడ్ పిటిషన్ల కొట్టివేత అమరావతి: ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా, ఆ షెడ్యూల్ ను ఏపి హైకోర్టు

Read more