గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు సీఎం జగన్‌ ఆత్మీయ వీడ్కోలు

గవర్నర్ పాదాలకు నమస్కరించి.. ఘనంగా వీడ్కోలు అమరావతిః గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు సీఎం వైఎస్ జగన్ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. తద్వారా

Read more

భారత రాజ్యాంగం చాలా గొప్పదిః సిఎం జగన్

వచ్చే ఏడాది ఏప్రిల్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడి విజయవాడః ఏపిలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర

Read more

ఏపికి ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన గవర్నర్​

అమరావతిః రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనకు

Read more

గన్నవరం చేరుకున్న ప్రధాని.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం

అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధాని అమరావతిః ప్రధాని మోడి భీమవరంలో జరుగుతున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు విచ్చేశారు.

Read more

కేంద్ర హోంమంత్రి, ఏపీ గవర్నర్‌ కు చంద్రబాబు లేఖలు

నారాయణ అరెస్ట్ గురించి ప్ర‌స్తావ‌న‌..అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందన్న చంద్ర‌బాబు అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను నిన్న‌ చిత్తూరు

Read more

నేడు గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్

అమరావతి: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ నేడు రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.30 కు రాజ్

Read more

అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ ఆగ్రహం

గవర్నర్ వయసుకు విలువ ఇవ్వాలని హితవు అమరావతి: ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితులపై సీఎం జగన్ బీఏసీ సమావేశంలో చర్చించారు. శాసనసభలో గవర్నర్ బిశ్వభూషణ్

Read more

గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబునాయుడు

గుడివాడ కేసినో వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి..చంద్రబాబు అమరావతి: ఏపీలో గుడివాడ కేసీనో వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ కు లేఖ

Read more

నేడు గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌నున్న టీడీపీ నేత‌లు

అమరావతి: ఏపీ లో టీడీపీ వ‌ర్సెస్ వైస్సార్సీపీ వార్ కొన‌సాగుతూనే ఉంది. గుడివాడ‌ క్యాసినో వ్య‌వ‌హారం రాష్ట్ర రాజ‌కీయాల‌ను రంజుగా మార్చింది. టీడీపీ, వైస్సార్సీపీ నేత‌లు ఒక‌రిపై

Read more

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్‌

విజయవాడ: ఏపీ విజయవాడలోని ఇందిరా ప్రియదర్విని స్టేడియంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల

Read more

వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌

అమరావతి: వైస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్సార్‌ సాఫల్య పురస్కారాలను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం జగన్ సోమవారం ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్‌

Read more