చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో విఫలమయ్యాంః కెటిఆర్‌

పనుల మీద కంటే ప్రచారం మీద దృష్టి పెడితే గెలిచేవాళ్లం.. కెటిఆర్‌ హైదరాబాద్ః కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు మన పార్టీ అభివృద్ధి ఓడిపోయిందని బిఆర్ఎస్ వర్కింగ్

Read more

కరోనా పై కేంద్రం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం.. అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు సూచన

న్యూఢిల్లీః దేశంలో గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్త వేరియంట్ జెన్.1తోపాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కారణంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Read more

టీఎస్‌పీఎస్సీపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం

హైదరాబాద్‌ః తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై ప్రస్తుతం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నోటిఫికేషన్లు, టీఎస్పీఎస్సీ,

Read more

మేడిగడ్డ సందర్శనకు ఏర్పాట్లు చేయండి: అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

దీనిపై విచారణ జరగాల్సిందేనని వ్యాఖ్య హైదరాబాద్‌ః సరిగ్గా ఎన్నికలకు ముందు మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం బిఆర్ఎస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో

Read more

ఉద్యోగ నియామకాలపై రెండు రోజుల్లో రేవంత్ సమీక్ష

హైదరాబాద్‌ః ప్రజాదర్బార్‌లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుత పనితీరు, ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లు, జరగనున్న

Read more

వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సమీక్ష సమావేశం

హైదరాబాద్ః మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మొదటి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని వ్యవసాయ శాఖ సెక్రటరీ ఛాంబర్ అందరు

Read more

ఓల్డ్‌ సిటీ బోనాలపై అధికారులతో మంత్రి తలసాని సమీక్ష

హైదరాబాద్‌: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జూలై 16న హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో జరుగనున్న బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సాలార్‌జంగ్‌ మ్యూజియంలో అధికారులు, స్థానిక ప్రజాప్రనిథులతోసమీక్ష

Read more

బిపోర్‌జాయ్ తుపాను ముప్పు..అప్రమత్తంగా ఉండాలంటూ ప్రధాని మోడీ ఆదేశం..

న్యూఢిల్లీః : అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను అతి తీవ్రంగా మారి గుజరాత్ రాష్ట్రం వైపు దూసుకువస్తోంది. బిపోర్‌జాయ్ అతి తీవ్ర తుపానుగా మారడంతో తీర

Read more

తెలంగాణలో మాత్రమే బియ్యం ఉత్పత్తి ఆరింతలు పెరిగిందిః మంత్రి గంగుల

సిఎం కెసిఆర్ ఆదేశాలతో చురుగ్గా ధాన్యం సేకరణ.. మంత్రి గంగుల కరీంనగర్‌ః పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఈరోజు కరీంనగర్‌లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష

Read more

టీచర్ల బోధనా నైపుణ్యాల పెంపుదలపైనా సిఎం జగన్‌ సమీక్ష

విద్యార్థులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలన్న సీఎం అమరావతిః సిఎం జగన్‌ నేడు రాష్ట్ర విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని అధికారులకు

Read more

ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమీక్ష సమావేశం..జోగి రమేష్ వివరణ

గ్రాఫ్ సరిగా లేకపోతే పార్టీకి, క్యాడర్ కు నష్టమన్న సీఎం అమరావతిః సిఎం జగన్‌ నేడు వైఎస్‌ఆర్‌సిపి నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించడం తెలిసిందే. గడప గడపకు

Read more