ఇంకెంత కాలం వాచావాత్సల్యం

రైతులను బలిగొంటున్నకల్తీ వ్యాపారులు వ్యవసాయం లాభసాటిగా ఉంటే ఒక ఏడాది నష్టం వచ్చినా తట్టుకోగలరు. ఎంత పండిస్తే అంత నష్టం వచ్చే దురదృష్టపరిస్థితులు దాపురించాయి. మిగిలిన విషయాలు

Read more

ఎపిలో రగులుతున్న విద్యుత్‌ మీటర్ల చిచ్చు

కేబినేట్‌లో ఉచిత విద్యుత్‌ నగదు బదలీ మీటర్లకై తీర్మానం సెప్టెంబర్‌ 3న ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ మీటర్ల బిగింపు అంటూ తీర్మానం

Read more

సన్నకారు రైతులను ఆదుకోవాలి

ప్రత్యేక యంత్రాంగం ఆవశ్యకత భారతీయ సమాజం అన్ని రంగాలలో దినదినాభివృద్ధి సాధిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రత్యేకంగా వ్యవసాయరంగంలో సైతం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శాస్త్ర,

Read more

అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం

జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ ప్రగతి భవన్ లో జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు.

Read more

రైతుకు రక్షణ.. సాగుకు శిక్షణ

రైతుభరోసా కేంద్రాల ఏర్పాటు రైతుభరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా మార్చడమేగాక త్వరలో శాశ్వత భవనాలను సైతం నిర్మించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. రైతులకు అవసరమైన యంత్రపరికరాలు, ట్రాక్టర్లను

Read more

వ్యవసాయ సంక్షోభానికి పాలకులే కారకులు!

ఆందోళనలో అన్నదాతలు కొత్త ఉత్పత్తులకు డిమాండ్‌ ఉండాలనే ఆలోచన మంచిదైనప్పటికీ నియంతృత్వ ధోరణితో అమలు చేయాలనే భావనను రైతుల స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే అవుతుంది. చేతిలో అధికారముందని

Read more

వరి పంట ఉత్పత్తిలో తెలంగాణ కీలకం

ఏ రాష్ట్రమూ ఇవ్వనంత ధాన్యాన్ని తెలంగాణ అన్నదాతలు దేశానికి అందిస్తున్నారు… హైదరాబాద్‌: ఏ రాష్ట్రమూ ఇవ్వనంత ధాన్యాన్ని తెలంగాణ అన్నదాతలు దేశానికి అందిస్తున్నరు.. యాసంగిలో పండించిన పంటనంతా

Read more

రేపు సిఎం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

లాక్‌డౌన్‌, వ్యవసాయంపై సమీక్ష హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ రేపు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ గడువు ముగుస్తుండటం, వానాకాలం వస్తుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై సిఎం రేపు

Read more

కల్తీని అరికట్టాలంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

ఇపుడు మనం తినేది ప్రతిదీ కల్తీ ముఖ్యాంశాలు డబ్బుకు కక్కుర్తిపడి కొందరు వ్యాపారులు అడ్డదారులు ఇదే అలుసుగా రెచ్చిపోతున్న కల్తీదందా పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాల్సిన అవశ్యం

Read more

రైతులకు మరింత చేయూతనివ్వాలి

కరోనా లాక్‌డౌన్‌తో వ్యవసాయం ప్రశ్నార్ధకం కాలే కడుపునకు కూడే పరిష్కారం కానీ కరెన్సీ కాదన్న సత్యం కరోనా నిరూపించింది. ఈ నిజాన్ని గ్రహించి ఇకనైనా ప్రభుత్వాలన్నీ ఆకలిని

Read more

6,500కుపైగా పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

తెలంగాణ మార్క్‌ఫెడ్‌ ఛైర్మెన్‌ మారెడ్డి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున పంటసాగు జరిగిందని తెలంగాణ మార్క్‌ఫెడ్‌ చెర్మన్‌ మారెడ్డి శ్రీనివాస

Read more